APPSC | ఏపీలో గ్రూప్-1 ఉద్యోగాల నియమాకం కోసం మెయిన్స్ పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. మే 3 నుంచి 9వ తేదీ వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ఇన్చార్జి కార్యదర
ఉత్తర్ప్రదేశ్లో విద్యార్థులు తీవ్ర ఆందోళన చేస్తున్న క్రమంలో కీలక పరీక్షను ఒకే రోజు ఒకే షిఫ్ట్లో నిర్వహించాలని ఆ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. దీని ప్రకారం ప్రొవెన్షియల్ సివిల్�
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సభ్యుడు రమావత్ ధన్సింగ్ ఉద్యోగ విమరణ సన్మాన సభను సోమవారం కార్యాలయంలో నిర్వహించారు. తోటి సభ్యులు పూలబొకేలు, శాలువాలతో ధన్సింగ్ దంపతులను సత�
ఆచూకీ లేకుండా పోయినవారైనా, తప్పిపోయిన పశువులు, పెంపుడు జంతువులు కానీ, సొమ్ములు, నగదు, వస్తువుల చోరీ జరిగినా అవి ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ మూఢనమ్మకాలను విశ్వసించే జనం ఏ మం
నీళ్లు, నిధులు, నియామకాల సెంటిమెంట్పైనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఇప్పటికే 1.33 లక్షల ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగుల పాలిట కల్పవల్లిగా మారింది.
సభ్యుల ఎంపికలో ప్రత్యేక ముద్ర అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాలకు అవకాశం ఇచ్చింది. ఉద్యమ నేపథ్యం ఉన్�