‘వడ్డించే వాడు మనవాడే అయితే’ అన్న సామెత చందాన కేంద్రంలోని పెద్దల అండ ఉంటే ఏ రంగంలోనైనా, ఏ కాంట్రాక్టునైనా తామే దక్కించుకుంటామని అదానీ సంస్థ మరోసారి రుజువు చేసింది. ఎఫ్సీఐ రెండు దశల్లో చేపట్టిన ‘హబ్ అం�
చౌక ధరల దుకాణాల డీలర్ల కమీషన్ను కేజీకి 10 పైసలు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని డీలర్ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థను ఆధునీకరించేందుకు ఉద్దేశించిన సార్ధక్ పీడీఎ�
రేషన్ కార్డును అడ్రస్ ప్రూఫ్గా పరిగణించరాదం టూ ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. రే షన్ కార్డు ప్రజా పంపిణీ వ్యవస్థ కింద లభించే సరుకులను తీసుకోవడానికి ఉద్దేశించింది మాత్రమేనని, దానిని చిరునామా, ఇంటి
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని బహిరంగ మారెట్లో విక్రయించినా, ఎవరైనా కొన్నా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ హెచ్చరించారు.
ప్రజా పంపిణీ వ్యవస్థలో సమూల మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీలో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రారంభమైన నాటి నుంచి రేషన్ పంపిణీలో
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వచ్చే ఏప్రిల్ మాసం నుంచి జిల్లాలోని 2,14,890 రేషన్ కార్డుదారులకు 529 చౌక ధర దుకాణాల ద్వారా పోర్టిఫైడ్ బియ్యాన్ని అందించనున్నామని జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ తెలిపారు.
మైనర్ ఇరిగేషన్, ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) సంబంధిత సేవలైన కస్టమ్ మిల్లింగ్తోపాటు బీడీ ఆకులపై జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్రావు కేంద్రాన్ని కోరారు.
హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థలో సమస్యల పరిష్కారానికి పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన, సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం భేటీ ముగిసింది. ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు, పశుసంవర్థ�
ప్రజాపంపిణీ వ్యవస్థలో సమస్యలపై చర్చ | రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థలో సమస్యల పరిష్కారానికి పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం (కేబినెట్ సబ్ కమిటీ) సోమవారం భేటీ
సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ | ప్రజా పంపిణీ వ్యవస్థలో సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. మంగళవారం సీఎం కేసీఆర్ అధ్యక్షత జరిగిన రాష్ట్ర మంత్రివ�