కడుపున పుట్టిన బిడ్డలు అవమానించారని తన ఆస్తులన్నీ ఆలయానికి రాసిచ్చాడు ఓ రిటైర్డ్ ఆర్మీ అధికారి. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా అరణి పట్ణణానికి సమీపంలోని కేశవపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ �
Enforcement Directorate: గోవాలో భారీ భూ కుంభకోణం బయటపడింది. సుమారు వెయ్యి కోట్ల విలువైన ల్యాండ్ స్కామ్ను గుర్తించారు. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవాళ పలు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించి ప్రాపర్టీ
ఆస్తులను వారసులకు రాసిచ్చి, తర్వాత వారు చూడకపోవడంతో వృద్ధాప్యంలో తీవ్ర నిరాదరణకు గురవుతున్న తల్లిదండ్రులకు ఊరటనిచ్చేలా సుప్రీం కోర్టు చార్రితక తీర్పును వెలువరించింది. పిల్లలు తమను చూసుకోకపోతే వారికి
హైదరాబాద్లోని హీరా గ్రూప్ కంపెనీల్లో శనివారం నిర్వహించిన సోదాల వివరాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వెల్లడించారు. నగరంలోని ఐదు ప్రాంతాల్లో కంపెనీ డైరెక్టర్ నౌహెరా షేక్, బినామీల ఇండ్
బెంగాల్ మంత్రి చంద్రనాథ్ సిన్హా ఇంటిపై చేసిన సోదాల్లో రూ.40 లక్షల నగదు, పలు ఆస్తి పత్రాలు, ఒక ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ అధికారులు శనివారం తెలిపారు.
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారే భక్షకుడిగా మారాడు. ఏకంగా ఒక విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో చోరీకి పక్కా స్కెచ్ వేశాడు. కాని ఎంత పోలీసు అయినా అతడి ఆటలు సాగలేదు. ఆ పోలీసు అధికారి వేసిన ప్లాన్
Daughter | మహబూబాబాద్ జిల్లాలోని వేమునూరులో దారుణం చోటుచేసుకుంది. ఆస్తిపత్రాల కోసం తండ్రిని హత్యచేసింది కూతురు (Daughter). వేమునూరుకు చెందిన వెంకన్న, ప్రభావతి (17) తండ్రీ కూతుర్లు.