2014: అన్నపూర్ణ భోజన కార్యక్రమం
2015: నగర తాగునీటి కోసం కృష్ణాజలాల తరలింపు పథకం మూడో విడత
గోదావరిజలాల తరలింపు పథకం మొదటి దశ
రహదారుల అభివృద్ధి కార్యక్రమం ప్రారంభం (ఎస్ఆర్డీపీ)
డబుల్ బెడ్రూం గృహాల నిర్మాణ
దేశం లో రైతు ప్రభుత్వాన్ని స్థాపించి రైతులందరూ సుఖసంతోషాలతో ఉండేలా చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు పోతున్నారని రాష్ట్ర ప్ర ణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినో ద్కుమార్ అన్నారు
రైతుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆవిర్భవించిందే బీఆర్ఎస్ పార్టీ అని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మంత్రి కేటీఆర్ క్యా�
స్వరాష్ట్రంలో నాటి టీఆర్ఎస్.. నేటి బీఆర్ఎస్ పార్టీలో పద్మశాలీలకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని, పదవుల్లోనూ సముచిత స్థానం కల్పిస్తున్నామని టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్ పేర్కొన్నారు. జిల్లా క�
ప్రపంచ బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు సైదాబాద్లోని బాలుర పరిశీలక సదనం, బాలుర సదనాల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు ముగిశాయి. ముగింపు వేడుకల్లో భాగంగా బాలుర ప్రత్యేక సద�
నదీ జలాలను మిగులు ఉన్న (సర్ప్లస్) బేసిన్ నుంచి మళ్లించవచ్చు కానీ.. లోటు బేసిన్ నుంచి మళ్లించకూడదని కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ తరఫు సాక్షి, సీడబ్ల్యూసీ విశ్రాంత సీఈ చేతన్పండిత్ నొక్కి చెప్పార�
ఆషాఢ అమావాస్యను చుక్కల అమావాస్య అని పిలుస్తారు. పొలాలు పచ్చగా పండాలని ఈ రోజు రైతులు పూజలు చేస్తారు. ప్రత్యేకంగా ఇది మహిళల పండుగ. మంచి సంతానం కలగాలని, పిల్లలు వృద్ధిలోకి రావాలని, భర్త క్షేమంగా ఉండాలని కోరు�
రాష్ట్రంలో నీటిపారుదల రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని, నేడు వ్యవసాయ రంగంలో రైతు రాజుగా మారాడంటే దానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆరేనని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. కల్లూర�
రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత కల్పిస్తూ పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు దక్కిందని టీఆర్ఎస్ నాయకుడు ఎం.ఆనంద్కుమార్ గౌడ్ అన్నారు. జాంబాగ్ డివిజన్ ప�