లక్నో: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపైగా చేపట్టిన నిరసనలో మరణించిన రైతులకు ప్రధాని మోదీ గౌరవం ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా విమర్శించారు. ఉత్తరప్రదేశ్లో త్వరలో అస�
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, బీఎస్పీ అధినేత్రి మాయావతిని ఆదివారం కలిశారు. మాయావతి తల్లి మరణం పట్ల సంతాపం తెలిపారు. మాయావతి తల్లి రామరతీ గుండెపోటుతో శనివారం మరణించారు. �
లక్నో: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఇతర పార్టీ నేతలు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో జీపీవోలోని గాంధీ విగ్రహం వద్ద సోమవారం మౌన దీక్ష చేపట్టారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మి�
మంత్రి కుమారుడు, అతని సన్నిహితులపై చర్యలు తీసుకోండి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు యూపీ లాయర్ల లేఖ కాంగ్రెస్ నేత ప్రియాంకతో పాటు మరో 10 మంది అరెస్టు రైతులకు బాసటగా ఢిల్లీ, పంజాబ్, యూపీలో నిరసన�
సీతాపూర్: ఉత్తరప్రదేశ్లోని లఖింపుర్ ఖేరిలో కేంద్ర మంత్రి కాన్వాయ్ రైతుల మీద నుంచి దూసుకెళ్లిన ఘటనను నిరసిస్తూ కాంగ్రెస్ నేత ప్రియాంగా గాంధీ వద్రా ఆందోళన చేపట్టారు. అయితే ఆమెను సీతాపూర్ పో
ఢిల్లీ : దేశ ఆహార భద్రతను కాపాడాలంటే గత సంవత్సరం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. ఉత్తరప్రదేశ్లోని ఆహార భద్రత ప
న్యూఢిల్లీ : పంజాబ్ కాంగ్రెస్లో వర్గపోరు తీవ్రమైన నేపథ్యంలో ఆ పార్టీ అసంతృప్త నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో బుధవారం ఢిల్లీలో సమావే
న్యూఢిల్లీ: కోవిడ్ సంబంధిత చికిత్సలో వినియోగిస్తున్న వైద్య పరికరాలు, మందులపై జీఎస్టీని ఎత్తివేయాలని ఇవాళ కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వద్రా డిమాండ్ చేశారు. తన ట్విట్టర్ అకౌంట్లో ఆమె ట్వీట్ చ�