గుండె నొప్పిగా ఉందని ఆర్ఎంపీ వద్దకు వెళ్తూ ఓ యువకుడు అనుకోని రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. దారి మధ్యలో కలిసిన ఫ్రెండ్స్తో సరదాగా ముచ్చటిస్తూనే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.
ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో గురువారం విద్యార్థులు ఇంటిబాట పట్టారు. తమను తీసుకెళ్లేందుకు వచ్చిన తల్లిదండ్రులతో కలిసి మంచిర్యాల బస్టాండ్కు చేరుకోగా.. ఆ ప్రాంతం కిక్కిర�
బెంగళూరులో ప్రైవేట్ వాహనాల ఆపరేటర్లు సోమవారం బంద్ చేపట్టనున్నారు. కర్ణాటక ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న శక్తి పథకాన్ని కేవలం ప్రభుత్వ రవాణా బస్సులకు మాత్రమే కాకుండా ప్రైవేటు బస్సులకు కూడా విస్తరిం�
విఠలాపురం గ్రామానికి చెందిన రైతు రమేశ్రెడ్డికి చెందిన మామిడి తోటను అయిజ వాసి ఆంజనేయులుకు కౌలుకు చేస్తున్నాడు. ఇతడి వద్ద అయిజ మండలం తూంకుంటకు చెందిన తెలుగురాముడు (40) జీతం చేస్తున్నాడు. భార్య రాజేశ్వరి, క�
పెద్ద నగరాల్లో యాప్ ఆధారిత బైక్, ఆటో, కారు రైడ్ సర్వీసులు ఇటీవల బాగా పెరిగాయి. దీంతో నాన్ ట్రాన్స్పోర్ట్ కేటగిరీకి చెందిన బైక్లు, ఆటోలు, వైట్ నంబర్ ప్లేట్ కలిగిన ప్రైవేట్ కార్లను కూడా కొందరు వాణ�