B Vinod Kumar | ప్రైవేటు స్కూల్స్ ఉపాధ్యాయులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మీడియా సమావేశం
సుమారు 30 వేల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతులిచ్చిన సందర్భంగా, వారితో ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటుచేసి, తమ ప్రభుత్వం సాధించిన ఘనకార్యాన్ని వివరించారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందులో ఎవరికీ అ
సర్కారు బడులను బలోపేతం చేస్తున్నామన్న ప్రభుత్వ పెద్దల మాటలు నీటిమీద రాతలేనని కొన్ని పాఠశాలలు రుజువు చేస్తున్నాయి. కనీస సౌకర్యాలు అటుంచితే 50 ఏండ్ల కిందట నిర్మించిన కొల్లాపూర్ మండలం నార్లాపూర్ ప్రాథమ�
విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న ప్రైవే ట్ ఉపాధ్యాయులకు సంరక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందు కు బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ అండగా నిలుస్తారని రాష్ట్ర ప్రణాళిక
ప్రైవేటు టీచర్లకు నగదు, బియ్యం పంపిణీ అండగా సీఎం కేసీఆర్: మంత్రి సబితారెడ్డి హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని రెండు లక్షల మందికిపైగా ప్రైవేటు స్కూ ల్ టీచర్లు, సిబ్బందికి రెండునెలల సాయాన�
రెండోవిడుతలో 79 వేల మందికి జమ హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూల్ టీచర్లు, సిబ్బందికి ప్రభుత్వం అందించే ఆపత్కాలసాయంలో భాగంగా రెండోవిడుతలో 79 వేల మందికి రూ.2 వేల నగదును అందజేశారు. �
ప్రైవేట్ స్కూల్ టీచర్లు, సిబ్బందికి సాయం ప్రక్రియలో వేగం హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ స్కూల్ టీచర్లు, సిబ్బందికి నెలకు రూ.2 వేల నగదు, 25 కిలోల బియ్యం పంపిణీ కోసం దరఖాస్తుల స్వీకరణ కొనస