ప్రైవేట్ భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత 22-ఏ జాబితాలో చేర్చడంపై బిల్డర్లు, స్థానికులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఒక సర్వే నంబర్లోని కొంత విస్త్తీర్ణం మాత్రమే ప్రభుత్వ భూమిగా నమోదై ఉంటే మొత్తం భూ విస
కీసర సర్కిల్లో భూ కబ్జాదారుల ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అది ప్రభుత్వ భూమి అయినా, ప్రైవేటు భూమి అయినా మింగేస్తున్నారు. ఈ క్రమంలోనే చీర్యాల్ గ్రామంలో ఒక వ్యక్తి గుండ
జిల్లాలో ప్రభుత్వం నిర్మిస్తామన్న ఫ్యూచర్సిటీ ఏఐ గ్రాఫిక్స్కే పరిమితమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఫ్యూచర్సిటీ పేరుతో జిల్లాలోని భూములను కొల్లగొట్టడం తప్ప సాధ�
పేదల సంక్షేమమే లక్ష్యమని గొప్పలు చెప్పుకొనే కాంగ్రెస్ ప్రభుత్వం వారిపైనే తన ప్రతాపాన్ని చూపిస్తున్నది. ఏండ్లుగా ఎలాంటి రంది లేకుండా నివసిస్తున్న వారిపై దాష్టీకం ప్రదర్శిస్తున్నది. ఏకంగా వేలాది ఇం డ్�
అధికారం తోడుగా కాంగ్రెస్ నేతలు చేస్తున్న దౌర్జన్యాలకు పరాకాష్ట ఇది. ఇప్పటికే విలువైన ప్రభుత్వ, అసైన్డ్ భూములను గద్దల్లా తన్నుకుపోతూ, ప్రైవేట్ భూములను కబ్జా పెడుతున్న ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు రాబంద�
‘రేపు ఎమ్మెల్యే వస్తున్నా డు.. ఈ భూమిలోనే ఇందిరమ్మ ఇండ్ల కోసం శంకుస్థాపన చేస్తాడు. అందుకే భూ మిని చదును చేస్తున్నాం. ఇది మీ పట్టాభూమి అయితే మాకేంటి? ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోండి. మా పనులకు ఎవరైనా అడ్డం వ�
ప్రైవేటు భూముల్లో ప్రభుత్వ లేఅవుట్లు రైతులతో హెచ్ఎండీఏ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యం మొదటి దశఇన్ముల్ నర్వ: 75 ఎకరాలు 20 మంది రైతులులేమూర్:80 ఎకరాలు 28 మంది రైతులు రెండోదశ�