నర్సంపేట మాజీ ఎమ్మె ల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహాన్ని ప్రైవేట్ స్థలం లో ఏర్పాటు చేసినా తొలగించడంపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
నిషేధిత భూముల జాబితా రూపొందించడంలో తప్పు జరిగినట్టు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అంగీకరించారు. ఈ తప్పుతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను మంత్రి క్షమాపణ కోరారు. సోమవారం సచివాలయంలో 22-ఏ నిషే�
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్ల గ్రామంలో మరో 300 ఎకరాల పట్టా భూముల సేకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా శుక్రవారం కందుకూరు ఆర్డీవో జగదీశ్వర్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, తహసీల్దార్,
Hyderabad Real Estate | రాష్ట్ర రాజధానిలో రియల్టీపై కాంగ్రెస్ సర్కార్ ‘నిషేధిత’ భూతాన్ని వదిలింది. 22ఏ నిషేధిత జాబితా కారణంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకుని ఉన్న వేలాది కుటుంబాల భవిష్యత్తుపై అంధకారం అలుముకుంటు�
Hydraa | న్యాయస్థానం ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘిస్తున్న హైడ్రాపై మిలిటరీ యాక్షన్కు ఆదేశిస్తామని రాష్ట్ర హైకోర్టు హెచ్చరించింది. ఆర్మీజోన్లో ఉన్న వివాదాస్పద స్థలం రక్షణకు అవసరమైతే సైన్యా న్ని రంగంలోకి ది
ప్రైవేట్ భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత 22-ఏ జాబితాలో చేర్చడంపై బిల్డర్లు, స్థానికులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఒక సర్వే నంబర్లోని కొంత విస్త్తీర్ణం మాత్రమే ప్రభుత్వ భూమిగా నమోదై ఉంటే మొత్తం భూ విస
కీసర సర్కిల్లో భూ కబ్జాదారుల ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అది ప్రభుత్వ భూమి అయినా, ప్రైవేటు భూమి అయినా మింగేస్తున్నారు. ఈ క్రమంలోనే చీర్యాల్ గ్రామంలో ఒక వ్యక్తి గుండ
జిల్లాలో ప్రభుత్వం నిర్మిస్తామన్న ఫ్యూచర్సిటీ ఏఐ గ్రాఫిక్స్కే పరిమితమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఫ్యూచర్సిటీ పేరుతో జిల్లాలోని భూములను కొల్లగొట్టడం తప్ప సాధ�
పేదల సంక్షేమమే లక్ష్యమని గొప్పలు చెప్పుకొనే కాంగ్రెస్ ప్రభుత్వం వారిపైనే తన ప్రతాపాన్ని చూపిస్తున్నది. ఏండ్లుగా ఎలాంటి రంది లేకుండా నివసిస్తున్న వారిపై దాష్టీకం ప్రదర్శిస్తున్నది. ఏకంగా వేలాది ఇం డ్�
అధికారం తోడుగా కాంగ్రెస్ నేతలు చేస్తున్న దౌర్జన్యాలకు పరాకాష్ట ఇది. ఇప్పటికే విలువైన ప్రభుత్వ, అసైన్డ్ భూములను గద్దల్లా తన్నుకుపోతూ, ప్రైవేట్ భూములను కబ్జా పెడుతున్న ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు రాబంద�
‘రేపు ఎమ్మెల్యే వస్తున్నా డు.. ఈ భూమిలోనే ఇందిరమ్మ ఇండ్ల కోసం శంకుస్థాపన చేస్తాడు. అందుకే భూ మిని చదును చేస్తున్నాం. ఇది మీ పట్టాభూమి అయితే మాకేంటి? ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోండి. మా పనులకు ఎవరైనా అడ్డం వ�
ప్రైవేటు భూముల్లో ప్రభుత్వ లేఅవుట్లు రైతులతో హెచ్ఎండీఏ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యం మొదటి దశఇన్ముల్ నర్వ: 75 ఎకరాలు 20 మంది రైతులులేమూర్:80 ఎకరాలు 28 మంది రైతులు రెండోదశ�