అమరావతి : ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సమస్య పరిష్కారానికి ఎడతెరపి లేకుండా కసరత్తు చేస్తుంది. ఉద్యోగుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం వరుసగా మూడోరోజు శుక్రవారం కూడా ఆర్థిక శాఖాధికారులు, మంత్రులతో �
అమరావతి: పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో ఏపీ సీఎం జగన్ గురువారం చర్చించే అవకాశముంది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఉన్న 13 సంఘాల ప్రతినిధులు అందుబాటులో ఉండాలని, ఏ సమయంలోనైనా తాడెపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంత�
అమరావతి : పీఆర్సీపై ఎంతో ఆశతో ఉన్నాం..కాని నిరాశే ఎదురైంది.అయినా ప్రభుత్వానికి ఈ నెలాఖరు వరకు గడవు ఇస్తున్నాం. సానుకూల నిర్ణయం రాకపోతే ఉద్యమ బాట తప్పదని ఏపీ ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి మరోమారు హెచ్
ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల బోధనేతర ఉద్యోగులకు పీఆర్సీని వర్తింపజేస్తూ ప్రభుత్వం జీవో ను విడుదల చేసింది. కాగా సదరు జీవో కాపీని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు మం�
ఖైరతాబాద్, మార్చి 22: ‘ఉద్యోగులకు ఇచ్చిన హామీ ని నిలబెట్టుకున్నారు…మాట తప్పని….మడమ తిప్పని నేత సీఎంకేసీఆర్’ అని తెలంగాణ ఉద్యోగుల సంఘం (కేంద్ర కమిటీ) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మార్త రమేశ్ అన్నారు.సో�
హైదరాబాద్ : ఉద్యోగుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నామని తెలంగాణ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, బేవరెజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవిప్రసాద్ రావు అన్నారు. ఉద్యోగుల�