జీఎస్టీ వసూళ్లు మరింత పెరిగాయి. జీఎస్టీ రేట్లను తగ్గించినప్పటికీ వసూళ్లు మాత్రం భారీగా పుంజుకున్నాయి. అక్టోబర్ నెలకుగాను రూ.1.96 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేద�
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో సోమవారం లక్కీ డ్రా ద్వారా దరఖాస్తుదారులకు మద్యం షాపుల కేటాయింపు సజావుగా సాగింది. కలెక్టర్ నారాయణరెడ్డి సరూర్నగర్ యూనిట్ పరిధిలో నిర్వహించిన లక్కీ డ్రాకు ముఖ్య అ�
Prateek Jain | ప్రతి మనిషి ఆరోగ్యాంగా ఉంటేనే జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. ఆదివారం ఉదయం అనంతగిరిలో తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ మొదటిసారిగా నిర్వహించిన ట్రయిల్ �
Prateek Jain | తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి అన్న అనుముల తిరుపతి రెడ్డికి స్కూల్ పిల్లల పరేడ్తో స్వాగతం పలికించిన వికారాబాద్ కలెక్టర్ తీరును మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. ఎన్నో ఉన్నత చదువులు చదువుకొని, ఎన�
ప్రతీక్ జైన్.. ప్రస్తుత వికారాబాద్ కలెక్టర్.. ఒకప్పటి భద్రాచలం ఐటీడీఏ పీవో. ఆయన పీవోగా బాధ్యతలు చేపట్టిందే తడవుగా మన్యం అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు. కటిక చీకట్లో మగ్గిపోయిన గూడేలకు విద్యుత్ వెల�
నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అధికారులకు సూచించారు. శుక్రవారం శంషాబాద్ మండలంలోని మల్కాపూర్ గ్రామ పరిధిలో అటవీ శాఖ నిర్వహించిన స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో ఎమ్మెల్య