దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు తుది తీర్పు సందర్భంగా సోమవారం అంతటా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా కేసు విచారణలో ఉన్న నల్లగొండ జిల్లా కేంద్రంలోని న్యాయస్థానం బయట ఒక విధమైన గంభీరమైన వ�
దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సోమవారం తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఏ-1గా ఉన్న అమృత తండ్రి మారుతీరావు ఇప్పటికే ఆత్మహత్య చేసుకోగా, ఐదున్నర సంవత్సరా�
తన కుమారుడు ప్రణయ్ను అతి దారుణంగా చంపిన నిందితులకు కోర్టు సరైన శిక్ష విధించిందని మృతుడి తండ్రి పెరుమాళ్ల బాలస్వామి అన్నారు. సోమవారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులోని దోషుల్లో ఒకరికి ఉరి, మిగతావానికి జీవితఖైదు విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించడం హర్షనీయమని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండెబోయిన నాగ�
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య కేసులో నల్లగొండలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కీలక నిందితుడికి మరణశిక్ష, మరో ఆరుగురికి
Pranay murder case | తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో (Pranay murder case) నల్లగొండ కోర్టు (Nalgonda court) సంచలన తీర్పు వెలువరించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసు విచారణ తుది దశకు చేరింది. ఇప్పటికే వాదనలు, విచారణ పూర్తి చేసిన కోర్టు ఈ నెల 10న తుది తీర్పు వెల్లడించనుంది.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని జ్యోతి దవాఖాన సమీపంలో జరిగిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి తుది తీర్పునకు రంగం సిద్ధమైంది. ఈ కేసుపై ఇరు పక్షాల వాదనలు, సాక్ష్యాలు, ఆధారాల సమర్పణ పూర్తి కావడంతో ఈ �