Abhijit Mukherjee | దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు, లోక్సభ మాజీ ఎంపీ అభిజిత్ ముఖర్జీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాలుగేళ్లు తృణమూల్ కాంగ్రెస్లో ఉన్న ఆయన బుధవారం పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ ప్
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు విడిగా స్మారకాన్ని నిర్మించాలని కోరుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిపాదన పంపడాన్ని మాజీ రాష్ట్రపతి ప్రణాబ్ ముఖర్జ�
సమస్య పుట్టినప్పుడే.. దాన్ని పరిష్కరించే సామర్థ్యమున్నవాడూ పుడతాడు. అలా భారతావనిని చుట్టుముట్టిన ఆర్థిక సమస్యలను తన సంస్కరణలతో తరిమికొట్టిన గొప్ప ఆర్థికవేత్తే మన్మోహన్ సింగ్.
Mani Shankar Aiyar | 2012లో డాక్టర్ మన్మోహన్ సింగ్ ను రాష్ట్రపతిని చేసి, ప్రణబ్ ముఖర్జీని ప్రధానిగా చేసి ఉంటే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అవమానకర ఓటమి మిగిలేది కాదని మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యానించారు.
కేసీఆర్ చిత్తశుద్ధి, నిబద్ధత వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అని నినాదమిచ్చి రాష్ట్ర సాధన కోసం మృత్యువును సైతం ముద్దా
‘రాహుల్గాంధీ ఆఫీసుకు ఏ.ఎం, పీ.ఎంకి మధ్య తేడా తెల్వదు, వారు రేపొద్దున ప్రధాని కార్యాలయాన్ని ఎలా నడుపుతారు?’ అంటూ మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారట. ఒకానొకరోజు రాహుల�
కరీంనగర్ నేల.. పోరాటాల పురిటిగడ్డ.. నాడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూది, పార్టీకి ఎన్నో అఖండ విజయాలు అందించి.. నేడు ప్రభుత్వానికి పేరు ప్రఖ్యాతులు తెస్తున్న జిల్లా సీఎం కేసీఆర్ మానస పుత్రికగా మారిపోయింది.
ప్రణబ్ జీ నా ఆకాంక్ష ఏమిటో మీకు తెలుసు. నాకు కావలసింది తెలంగాణ రాష్ట్రం. మీరు ఏ మంత్రిత్వ శాఖ ఇస్తారనేది నాకు ప్రధానం కాదు. ఏదిచ్చినా సంతోషంగా స్వీకరిస్తా. కానీ దయయుంచి తెలంగాణ రాష్ర్టాన్ని ఇవ్వండి’ - ఇది