కంటోన్మెంట్లో అడుగు పెట్టకముందే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. రాష్ర్టానికి కేంద్రం ఏ విధంగా ద్రోహం చేసిందనే దానిపై సవివరంగా వివరిస్తూ కంటోన్మెంట్ యూత్ �
సంజయ్ ప్రసంగం అర్థంకాక స్థానికుల బిత్తరచూపులు పాలకుర్తి మండలంలో చప్పగా బీజేపీ యాత్ర పాలకుర్తి రూరల్, ఆగస్టు 16: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రకు స్థానికుల నుంచి స్పం
బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర ప్యాకేజీ యాత్రగా మారింది. పార్టీకి క్యాడర్ లేకపోవడం, యాత్రకు జనం నుంచి ఆశించిన స్పందన కనిపించకపోవడంతో బీజేపీ నాయకులు పెయిడ్ టీంను ఏర్పాటు చేసుకొన్నారు. ఒక్కొక్కరికి రూ.20 వేల�
కందకూరు, ఏప్రిల్ 19 : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర హాస్యాస్పదంగా ఉందనివిద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్న బీజేప
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ది తొండి యాత్ర అని మంత్రి శ్రీనివాస్గౌడ్ ఎద్దేవా చేశారు. శుక్రవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. బీజేపీ నాయకుల యాత్రకు ప్రజల్లో స్�
జోగులాంబ గద్వాల : జిల్లాలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేస్తున్న యాత్ర ప్రజా సంగ్రామ యాత్ర కాదని దొంగ యాత్ర అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం గద్వాల ఎమ్మెల్యే కృష్�
Minister KTR | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్నది ముమ్మాటికీ ప్రజా వంచన యాత్ర అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. జూటాకోరు పార్టీ అధ్యక్షుడు చేస్తున్న దగాకోరు యాత్ర అని ఆగ్రహం వ్యక్తంచేశారు. పచ్చబడు