ఈ యాసంగి ఎవుసం రైతన్నకు కష్టాల కడలిగా మారింది. ఓవైపు భూగర్భ జలాలు ఇంకిపోయి బోర్లు, బావులు వట్టిపోతున్నాయి. కొద్దోగొప్పో బోర్లు పోస్తున్న చోట కూడా విద్యుత్ సమస్యలు వేధిస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా
KPHB | వేసవికాలంలో విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కూకట్పల్లి డీఈ జనప్రియ, ఏడీఈ ప్రసాద్ తెలిపారు.
వేసవిలో ఎండల తీవ్రతతో ఉక్కపోతతో ఇబ్బందులు పడటం సాధారణమే అయినా.. అలాంటి పరిస్థితి ఇప్పుడు వర్షాకాలంలోనూ కనిపిస్తున్నది. ఒకవైపు వర్షాలు కురుస్తున్నా.. మరోవైపు ఉక్కపోతతో నగరవాసులు ఉక్కిరి బిక్కిరవుతున్నా
‘తెలంగాణ రాష్ట్రం రాకముందు వచ్చీరాని కరెంట్తో అరిగోసపడ్డం. ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియక ఎన్నో ఇబ్బందులు పడ్డం. ముఖ్యంగా పంటలకు నీళ్లు పెట్టేందుకు సకాలంలో కరెంటు ఉండక వ్యవసాయం ఆగమైంది. రాత్ర�
వచ్చే వర్షాకాలంలో శక్తి వంచన లేకుండా పనిచేయాలని ఎండీ సుదర్శన్రెడ్డి సూచించారు. ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో జలమండలి అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించిన ఆయన.. వర్షాకాలం ప్రణాళికను ప్రకటించార�
కర్ణాటకలో కరెంట్ కష్టాలు తీవ్రస్థాయికి చేరాయి. విద్యుత్తు సరఫరా లేక పంటలు ఎండిపోతుండటంతో అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. ఎడాపెడా కరెంట్ కోతలతో గ్రామాల్లో తాగు నీరు దొరకడం కూడా కష్టంగా మారిందనే వార్తల�
మంత్రి మల్లారెడ్డి సహకారంతో ఏండ్ల నాటి సమస్యకు పరిష్కారం లభించింది. ఇండ్ల మీది నుంచి వెళ్తున్నవిద్యుత్ వైర్లతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు వారం పది రోజుల్లో పరిష్కారం చూపారు.
మాచారెడ్డి మండలంలోని గజ్యానాయక్తండా, ఎక్స్రోడ్ గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణంతో కరెంట్ కష్టాలు తీరిపోయాయి. దీంతో వ్యాపారస్తులు, గృహ వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.