టీవీ, కేబుల్, వర్క్.. ఇలా ఏ వ్యవస్థ నడవాలన్నా.. ఏ పనులు జరగాలన్నా.. సమాజంలో ప్రతీ ఒక్కరికి ప్రాథమిక అవసరంలా మారిన నెట్ గొంతును కరెంటోళ్లు పిసికేస్తున్నారు.
ఓ నిరుపేద రైతు కుటుంబంపై విద్యుత్ శాఖ అధికారులు తమ ప్రతాపాన్ని చూపించారు. గృహజ్యోతికి దరఖాస్తు చేసుకున్నామని చెప్తున్నా, కరెంట్ బిల్లు కట్టడం లేదని ఆ ఇంటికి విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. దీంతో ఆ కుటు
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్తు శాఖలో కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలతో విద్యుత్తు కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు మాజీ సభ్యుడు నక్క యాదగిరి త�
Jagadish Reddy | దేశంలో అప్పుల్లేని రాష్ట్రాలు ఉన్నాయా? అని మాజీ విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. �
సబ్బండ వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, అడుగకుండానే వరాలిస్తూ పేదలు, అభాగ్యులకు కొండంత ఆసరాగా నిలుస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగద�
స్వరాష్ట్రంలో పారిశ్రామిక రంగం పరుగులు పెడుతున్నది. కేసీఆర్ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు విస్తృతంగా ప్రోత్సాహకాలు అందిస్తున్నది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ టీఎస్ ఐ-పాస్ను అందుబాటులోకి తేవడంతో అను
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సకల సదుపాయాలను కల్పిస్తున్నది. ఇందులో భాగంగా గృహాలు, పరిశ్రమలు, వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందిస్తున్నది. అయితే, కొందరు విద్యుత్ వినియోగదారులు బకాయిలను చెల్లించడంలో నిర్ల
బడ్జెట్లో విద్యుత్తుశాఖకు రూ.12,209.86 కోట్లు కేటాయించారు. ఇందులో ప్రభుత్వం రూ.10,500 కోట్లను వ్యవసాయంతో పాటు వివిధ వర్గాలకు ఇస్తున్న రాయితీల కింద విద్యుత్తు సంస్థలకు చెల్లిస్తుంది. పరిశ్రమలకు విద్యుత్తు సబ్సి