హెచ్5ఎన్1 వైరస్ (బర్డ్ ఫ్లూ) పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పౌల్ట్రీ ఫారాలు, మార్కెట్ల వంటి హై రిస్క్ ప్రాంతాల్లో నిఘాను పెంచాలని అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ నెల 7
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లక్షలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. అంతు చిక్కని వైరస్ సోకడం తో ఒక్కో పౌల్ట్రీఫామ్లో వేలాది కోళ్లు మృతి చెందాయి. ఒక్క భీమ్గల్, వేల్పూర్ మండలాల్లోనే లక్షకు పైగా మృతి చెందడ
కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కొరడా ఝుళిపిస్తున్నది. గత డిసెంబర్ చివరినాటికి రాష్ట్రవ్యాప్తంగా 80 పరిశ్రమలను మూసివేసింది.
డీజే సౌండ్ | ఆ ఇంట్లో పెండ్లి జరుగుతున్నది. డీజే సౌండ్ హోరెత్తుతున్నది. అంతా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వేడుక జరుగుతున్న ఇంటి పక్కనే ఓ కోళ్ల ఫామ్ ఉన్నది. అసలే ఫారమ్ కోళ్లు. డీజే సౌండ్ను తట్టుకోలేకపోయ�
ఇబ్రహీంపట్నం : వ్యవసాయ ప్రత్యామ్నాయ రంగాలైన పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, పౌల్ట్రీ అనుబంధ రంగాలకు ప్రభుత్వం ఒక్కో యూనిట్కు రూ. 2 చొప్పున సబ్సిడీ ఇస్తూ ప్రకటించడంతో పౌల్ట్రీ, పాడి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సీఎం కేసీఆర్కు మంత్రి ఎర్రబెల్లి ధన్యవాదాలు హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ ): పౌల్ట్రీ, డెయిరీ యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పౌల్ట్రీ, డెయిరీ యూనిట్�
మంత్రి ఎర్రబెల్లి | గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న పౌల్ట్రీ, డెయిరీ యూనిట్లకు ఇంటి పన్నును మినహాస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.