ఈ నెల 8 నుంచి జరగాల్సిన ది కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్(సీయూఈటీ)-యూజీ పరీక్షను వాయిదా వేసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. పరీక్ష జరిగే తాజా తేదీలను త్వరలో ప్రకటించనున్నట్టు పేర్కొన్నాయి.
Former MLA Pinnelli | పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్లపై 18న విచారణను మాచర్ల కోర్టు వాయిదా వేసింది.
వచ్చే నెల 6, 7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్ష మరోసారి వాయిదా పడింది. ఈ మేరకు బుధవారం అధికారంగా టీఎస్పీఎస్సీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రెండుసార్లు వాయిదాపడిన గ్రూప్-2 పరీక్ష తాజాగా మరోసారి వాయ�
ప్రభుత్వం గురువారం నిర్వహించతలపెట్టిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ వాయిదా పడింది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కలెక్టర్లతో సమావేశమై ప్రభుత్వ ప్రాధాన్యాల గురించి వివరించాలని సీఎం భావించారు
‘నీట్ సూపర్ స్పెషాలిటీ ఎగ్జామ్-2023’ని వాయిదా వేయాలని అధికారులు నిర్ణయించారు. వాస్తవానికి ఈ పరీక్ష 9, 10 తేదీల్లో జరుగాల్సి ఉన్నది. అయితే జీ20 సదస్సు 8 నుంచి 10 వరకు జరుగనున్న నేపథ్యంలో పరీక్షను వాయిదా వేయాలని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు వాయిదా పడనున్నాయి. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 2 నుంచి పరీక్షలు ప్రారంభం కావాలి. అయితే, వారం రోజులకు వాయిదా వేసుకునే...
Mahatma Gandhi University | మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న ఎంసీఏ, ఎంబీఏ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 27న జరుగాల్సిన పరీక్షలు భారత్ బంద్ కారణంగా వాయిదా వేస్తున్నామని ప పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ మి�
పరీక్ష వాయిదా | డా.బీఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ 6వ సెమిస్టర్ పరీక్షను సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.