పోస్టల్ అధికారుల నిర్లక్ష్యంతో ఓ యువకుడు ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇంటర్వ్యూకి వచ్చిన కాల్ లెటర్ను ఆలస్యంగా అందించడంతో కోర్టులో జాబ్ పొందే అవకాశాన్ని కోల్పోయాడు.
తపాలా శాఖ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించేందుకు ఈ నెల 29న ‘పోస్టల్ పెన్షన్ అదాలత్' నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ప్రాంతీయ ప్రధాన కార్యాలయ పోస్ట్ మాస్టర్ జనరల్ వెల్లడించారు.
తపాల శాఖలో అందుబాటులో ఉన్న వివిధ ఖాతాలలో ప్రజలను చేర్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భారత తపాల శాఖ నిన్నటి మొన్నటి వరకు ఒకో సీమ్ను తీసుకుని ప్రజల వద్దకు వెళ్లగా, ఈసారి అన్ని సీమ్ లతో ప్రజల వద్దకు వ�
Minister Jagadish reddy | బీజేపీ పాలనతో విసుగు చెందిన యువత బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ..
తపాలశాఖ ఉందనే విష యం ఈ కాలంలో చాలా మందికి తెలియనే తెలియదు. కేవ లం ఉత్తరాలు, బట్వాడా లాంటి సేవలకే మరిమితమైతే మనుగడ కష్టమని గ్రహించిన తపాల శాఖ పూర్వకాలం నాటి పద్ధతులకు స్వస్తి పలుకుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞ
కరోనా నేపథ్యంలో ఆదేశాలు జారీ హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయుల మెడికల్ బిల్లులను పోస్టు ద్వారా మాత్రమే స్వీకరించనున్నట్టు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఇదివరకు టీచర్లు తమ మెడికల్�