మావల శివారులోని సర్వే నంబర్ 170 పరిధిలో గల కుమ్రం భీం కాలనీవాసులకు సౌకర్యాలు కల్పించాలని తుడుందెబ్బ రాష్ట్ర కో-కన్వీనర్ గోడం గణేశ్ డిమాండ్ చేశారు. బుధవారం కాలనీ నుంచి హెడ్ పోస్టాఫీసు వరకు పాదయాత్రగా
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై రైతులు పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సీఎంవో కార్యాలయానికి సోమవారం అన్నదాతలు ఉత్త�
సరిహద్దుల్లో పహారకాస్తున్న వీరుడికి పుత్రోత్సాహాన్ని నింపే సందేశాన్ని.. కోటి ఆశలతో ఎదురు చూసే నిరుద్యోగికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన విషయాన్ని.. మనసులో మాటని నోరువిప్పి చెప్పలేక కవితల కవ్వింతలతో రాసిన ప�
ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రారంభించిన పోస్ట్ కార్డు ఉద్యమాని�
ఎడాపెడా పన్నుల బాదుడే లక్ష్యంగా పెట్టుకున్న మోదీ సర్కారు.. ఎవరినీ వదలడం లేదు. ఏ రంగాన్నీ విడిచి పెట్టడం లేదు. కార్పొరేట్ పెద్దలకు కార్పెట్లు పరిచే కేంద్ర ప్రభుత్వం.. పేదలను మాత్రం ‘పన్ను’పోట్లతో చావగొడు�
చేనేత రంగంపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని రద్దు చేయాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్నది. చేనేత కార్మికులకు అండగా మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు చేపట్టిన పోస్టుకార్డు ఉద్యమం ఉధృతమవుతున్నది. ఈ క్
చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం జీఎస్టీని ఎత్తివేయాల్సిందే అని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇం ద్రకరణ్రెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు బు ధవారం నిర్మల్ నుంచి ఆయన ప్రధానమంత్ర�
Indrakaran Reddy | చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రద్దు చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
చేనేతపై జీఎస్టీని ఎత్తివేయాలన్న డిమాండ్తో చేనేత, జౌళిశాఖ మంత్రి కే తారకరామారావు చేపట్టిన పోస్టుకార్డు ఉద్యమానికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నది. రాజకీయ ప్రముఖులతోపాటు సినీరంగ ప్రముఖులు, కవులు, కళాక
Kavitha letter to Modi | చేనేతపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలన్న డిమాండ్తో తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ప్రధాని మోదీకి పోస్ట్ కార్డ్ రాశారు. చేనేత వృత్తినే నమ్ముకుని జీవితాలు కొనసాగిస్తున్న వారికి అండగా ని�