సామాజిక, ఆహార అలవాట్లతోనే పోషకాహార లోపాన్ని నివారించవచ్చని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభిప్రాయపడ్డారు. జాతీయ పోషకాహార మాసోత్సవం సందర్భంగా ‘అందరికీ పోషకాహారం’ అనే అంశంపై హైదరాబాద్లోని తెలంగాణ
మంత్రి సత్యవతి రాథోడ్ | గత ప్రభుత్వాలు మహిళలు, పిల్లల సంరక్షణ చర్యలను సరిగ్గా అమలు చేయలేదని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. గిరిజన మహిళలు ఎక్కువగా ఉన్న మహబూబాబాద్ జిల్లాలో పోషణ్ అభియాన్
దుమ్ముగూడెం : గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని ఐసీడీఎస్ సీడీపీవో నవ్యశ్రీ అన్నారు. పోషణ మాసోత్సవాల్లో భాగంగా మండల పరిధిలోని నర్సాపురం రైతువేదికలో పోషక సంబరాలు నిర్వ�
ఖమ్మం : గర్బిణీలు, బాలింతలు పోషక విలువలతో కూడిన ఆహారాన్నే తీసుకోవాలని ఖమ్మం అర్బన్ ప్రాజెక్టు సీడీపీవో కవిత సూచించారు. పోషణ మాసంలో భాగంగా రఘునాథపాలెం మండలం రాంక్యాతండా సెక్టార్ పరిధిలోని రాంక్యాతండాలో �
వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య వికారాబాద్ : గర్భిణులు, బాలింతలకు పోషకాహారంపై గ్రామ స్థాయిలో పోషణ్ అభియాన్ కార్యక్రమాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పిల్లల పెరుగుదలకు పోషకాహ�
రంగారెడ్డి అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ షాబాద్ : పిల్లల ఎదుగుదలకు పోషకాహారం అందించాలని రంగారెడ్డి అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరం
పర్ణశాల : కేంద్ర, రాష్ట్ర ఆదేశాల మేరకు పోషణ్ అభియాన్ వారోత్సవాలను మండలంలోని పర్ణశాల, బండిరేవు, పెద్దనల్లబల్లి, గౌరారం, నల్లబెల్లి, ప్రగళ్లపల్లి గ్రామాల్లో బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సూరారం అంగన్�