Sachin Tendulkar: లార్డ్స్ మైదానంలో ఉన్న ఎంసీసీ మ్యూజియంలో ఇవాళ లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. స్టువర్ట్ పియర్సన్ రైట్ ఈ చిత్రపటాన్ని వేశారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రం లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పద్మశ్రీ పురస్కారం అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ చిత్రపటానికి ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచ్చిరాం ఆధ్వర్యంలో గురువారం పాలా
World Press Photo : అమ్స్టర్డామ్లోని వరల్డ్ ప్రెస్ ఫోటో ఈ యేటి ఉత్తమ ఫోటోను రిలీజ్ చేసింది. గాజాలో గాయపడ్డ చిన్నారి ఫోటోను తీసిన లేడీ ఫోటోగ్రాఫర్కు అవార్డు ఇచ్చింది. ఇజ్రాయిల్ దాడిలో రెండు చేతులు కోల్పో
Tipu Sultan | టిప్పు సుల్తాన్ (Tipu Sultan) చిత్రపటానికి చెప్పుల దండ వేయడం కలకలం రేపింది. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొన్నది. కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఈ సంఘటన జ�
తాండూరు ప్రభుత్వ జూనియ ర్ కళాశాల నిర్మాణానికి రూ.2 కోట్లను కేటాయించడాన్ని హర్షి స్తూ శనివారం సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి చిత్రపటానికి విద్యార్థులు క్షీరాభిషేకం చేశారు.
Portrait of cm kcr | ఎకరం పొలంలో వివిధ రకాల ఆహార ఉత్పత్తులు నవధాన్యాలతో ఆకర్షణీయంగా సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని తీర్చిదిద్ది రైతుపక్షపాతి సీఎంకు తమ పట్ల ఉన్న ప్రేమను ఆవిష్కరించారు.