టాలీవుడ్ (Tollywood) యువ నటుడు అఖిల్ అక్కినేని (Akhil Akkineni) హీరోగా నటిస్తోన్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ (Most Eligible Bachelor). ఈ చిత్ర ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు.
తమిళ (Kollywood)స్టార్ హీరో దేశరాజధాని నగరం ఢిల్లీకి వెళ్లాడు. తన కొత్త చిత్రం తదుపరి షెడ్యూలు లో సదరు హీరో పాల్గొననున్నాడు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది..బీస్ట్ లో నటిస్తున్న
కోవిడ్ మహమ్మారి నుంచి రక్షించుకునేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు వ్యాక్సిన్ వేయించుకున్నారు.
సినీ ఇండస్ట్రీలో బిజీగా ఉన్న హీరోయిన్లలో టాప్ ప్లేస్ లో ఉంటుంది పూజాహెగ్డే. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తగ్గేదే లే..ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందే అనిపిస్తుంది కదా..ఎక్కడో కాదు అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప చిత్రంలోని ఫేమస్ డైలాగ్ ఇది. సినిమా రిలీజ్ కు ముందే ఈ డైలాగ్ పాపులర్ అయిపోయింది.
పూజాహెగ్డే ఏప్రిల్ చివరి వారంలో కోవిడ్ బారిన పడ్డ సంగతి తెలిసిందే.అప్పటినుంచి హోంక్వారంటైన్ లో ఉండిపోయింది తాజాగా మళ్లీ పరీక్షలు నెగెటివ్గా నిర్దారణ అయింది.
సరదాగా మాట్లాడుకోవడం, సోషల్ మీడియాలో కామెంట్లు చేసుకోవడం సినీజనాలకు కామనే. ఇప్పుడలానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి బాలీవుడ్ భామ పూజాహెగ్డే పెట్టిన కామెంట్ హాట్ టాపిక్ గా మారింది. మె�
పూజా హెగ్డే ఫేవర్ టీచర్ ఒకరు ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసింది. ఈ విషయం తెలిసి గుండె పగిలినంత పనైందని ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది.