ఇసన్నపల్లి - రామారెడ్డిలో కొలువైన కాలభైరవ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు అష్టమి తిథి సందర్భంగా స్వామి వారి జన్మదినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు.
శ్రీరాముడు నడయాడిన పుణ్యస్థలం..కల్యాణ వేంకటేశ్వరుడు కొలువుదీరిన పవిత్ర క్షేత్రం.. పరమశివుడు స్పటికలింగేశ్వరుడిగా లింగ రూపం లో దర్శనమిచ్చే దివ్యక్షేత్రం.. సకల దేవతల నిలయంగా విరాజిల్లుతున్న నదీఅగ్రహారం�
కార్తీక మాసం సందర్భంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ఆలయమైన అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయం (శివాలయం)లో శనివారం నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట
సిద్దిపేట జిల్లా కోహె డ మండలం గొట్లమిట్టలో ఎనిమిదివందల సంవత్సరాల క్రితం నిర్మించిన వరసిద్ధ లింగేశ్వర ఆలయం పునరుద్ధరణ పనుల్లో భాగం గా ఆదివారం రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నార
బంజారాల సంప్రదాయాలు, పండుగలు ప్రత్యేకంగా ఉంటాయి. ప్రతి యేటా శ్రావణమాసంలో తీజ్ వేడుకలను నిర్వహిస్తారు. శ్రావణమాసంలో వచ్చే మొదటి సోమవారం తీజ్ పండుగ వేడుకలు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. తీజ్ వేడుకలు
Ayodhya Ram Mandir | అయోధ్య, జనవరి 20: శతాబ్దాల పోరాటం విజయవంతమై, శ్రీరాముని కోసం కన్న కలలు సాకారమయ్యే ఘడియలు సమీపిస్తున్నాయి. ఎప్పుడెప్పుడు శ్రీరాముడిని దర్శించుకుందామా అనే ఆత్రుత, భక్తి భావన అందరిలోనూ పెరుగుతున్నది