ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై ఇప్పటివరకూ ఉన్న 18 శాతం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను మినహాయిస్తూ జీఎస్టీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకోగా ఇది చారిత్రాత్మకమని కేంద్రంలోని మోదీ సర్కారు ప్రచారం చేసుకొంటున్నది.
ఆరోగ్య బీమా ఉంటే.. అత్యవసర సమయాల్లో దవాఖాన ఖర్చులు, వైద్య చికిత్స వ్యయాల నుంచి గొప్ప రక్షణను పొందవచ్చు. అయితే ఈ బీమా ఖరీదెక్కడంతో చాలామందికి ప్రీమియంలు భారంగా మారుతున్నాయి. దీంతో సమగ్ర ఆరోగ్య బీమా అందరికీ
ఆరోగ్య బీమా పాలసీలు తీసుకున్నవారికి షాకివ్వబోతున్నాయి బీమా రంగ సంస్థలు. గడిచిన ఏడాదిగా ప్రీమియం చార్జీలను 50 శాతం వరకు పెంచిన సంస్థలు..మరోదఫా పెంచడానికి సిద్ధమవుతున్నాయి. బీమా నియంత్రణ మండలి ఐఆర్డీఏఐ న�
బీమాదారులకు మరింత మేలైన సేవలే లక్ష్యంగా ఈఎస్ఐసీ వైద్యులు, సిబ్బంది తమ వంతు సేవలందిస్తారని సనత్నగర్ ఈఎస్ఐసీ వైద్య కళాశాల డీన్ డాక్టర్ మాధురి శ్రీష్కాటే పేర్కొన్నారు.
బీమాదారులకు మరింత మేలైన సేవలే లక్ష్యంగా ఈఎస్ఐసీ వైద్యులు, సిబ్బంది తమ వంతు సేవలందిస్తారని సనత్నగర్ ఈఎస్ఐసీ వైద్య కళాశాల డీన్ డాక్టర్ మాధురి శ్రీష్కాటే పేర్కొన్నారు.
ఎల్ఐసీ ఐపీవో మంగళవారం లిస్ట్ కాబోతోంది. ఒక్కో స్టాక్ ధరను గరిష్ఠంగా రూ.949గా నిర్ణయించారు. రిటైల్ ఇన్వెస్టర్లు, పాలసీహోల్డర్ల కళ్లన్నీ ఇప్పుడు లిస్టింగ్పైనే ఉన్నాయి. ఎందుకంటే ఈ ఇష్యూ వచ్చిన టైమింగ్
ఎల్ఐసీ మెగా ఐపీవోలో పెట్టుబడి చేసేందుకు సంస్థ తన పాలసీ హోల్డర్లకు ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నది. ఐపీవోలో జారీచేసే షేర్లలో 10 శాతం షేర్లను పాలసీ హోల్డర్లకు రిజర్వ్ చేసినట్టు ఎల్ఐసీ సెబీకి సమర్పించిన