రాజకీయ ఒత్తిళ్లో... పైరవీకారుల దందానో.. పైసల ప్రభావమో తెలియదుకానీ.. సూర్యాపేట జిల్లాలో పోలీసుల బదిలీలు ఓ ప్రహసనంలా మారాయి. పలు స్టేషన్లలో పని చేస్తున్న సిబ్బందిని ఒక చోట నుంచి మరో చోటకు బదిలీ చేయడం... తిరిగి
రాష్ట్రంలో మరోసారి భారీగా పోలీసు అధికారులు బదిలీ (Police Transfers) అయ్యారు. మూడు రోజుల క్రితమే 77 మంది డీఎస్పీలను ట్రాన్స్ఫర్ చేసిన ప్రభుత్వం తాజాగా 30 మంది ఏఎస్పీలను బదిలీ చేసింది.
ఇలా పోస్టింగ్ ఇస్తున్నారో లేదో.. అలా బదిలీ జరిగిపోతున్నది. సిబ్బంది.. శ్రేయోభిలాషులు పూల బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపేలోపే మళ్లీ బదిలీ వేటు పడుతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీస్ శాఖలో బదిలీల వ్
కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకు, చేతలకు అస్సలు పొంతన కుదరడం లేదు. ఈ విషయాన్ని సర్కారు పలుమార్లు బాహాటంగా బయటపెట్టుకున్నది. తమ ప్రభుత్వంలో అవకతవకలకు ఆస్కారం లేదంటూనే పైరవీలకు తలుపులు బార్లా తెరిచింది.
పోలీసు అధికారుల బదిలీల్లో తమ వారికి అందలం కాదనుకున్న వారికి పాతాళం.. అనే విధంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నట్లు డిపార్ట్మెంట్లో చర్చ జరుగుతున్నది.
ఈ నెల 20లోగా పోలీసు శాఖలో బదిలీలు ఉండవచ్చని తెలుస్తున్నది. ఈ నెల 20 తరువాత హోంశాఖపై సీఎం రేవంత్రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టనున్నట్టు తెలిసింది. డీజీపీ ఆఫీసులోనే ఆయా విభాగాల ఏడీజీలు, ఉన్నతాధికారులతో స�
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో 2,865 మంది పోలీసుల బదిలీ జరిగింది. ఏఎస్ఐలు – 219, హెడ్ కానిస్టేబుళ్లు – 640, కానిస్టేబుళ్లు – 2,006 మంది బదిలీ అయ్యారు. పోలీసు సిబ్బంది బదిలీ కోసం గత ఐదేండ్ల �