జిల్లాలో వరుస చోరీలతో జనం బెంబేలెత్తుతున్నారు. జిల్లా కేంద్రంలో ఓ గుర్తుతెలియని దొంగ రాత్రివేళ్లలో యథేచ్చగా ఇంట్లోకి దూకి చోరీకి పాల్పడేందుకు వెళ్తున్న సీసీటీవీ ఫుటేజీని చూసి అక్కడి స్థానికులు భయపడు�
ఆటా, పాటా... హంగామాల మాటున రిసార్ట్స్లు అసాంఘీక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయి. నిత్యం బిజీగా ఉండే వ్యా పార, పారిశ్రామిక, సినీ ప్రముఖులు వీకెండ్స్ను రిలాక్స్గా గడపడంతో పాటు పార్టీలు చేసుకునేందుకు �
ఒకే నంబర్... కానీ ఒక ఎఫ్ఐఆర్లో గుర్తు తెలియని వ్యక్తులు అంటూ ఉంది... మరో దానిలో పేరు ఉంది... మొదట గుర్తు తెలియని వ్యక్తులు అని ఉన్న ఎఫ్ఐఆర్ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు
హిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ సుధీర్బాబు హెచ్చరించారు. మహిళలను వేధించి పట్టుబడే వారి ప్రవర్తనపై ఆరు నెలల పాటు ప్రత్యేక నిఘా కొనసాగిస్తామంటూ.
ప్రపంచంలో వెలకట్టలేనిదంటూ ఏదైనా ఉందంటే అది ఒక్క సమయం మాత్రమే. కండ్లు తెరిచి మూసేలోగా రోజులు గడిచిపోతున్నాయి. ఆ కాలచక్రంలో 2023వ సంవత్సరం చేరిపోయింది. ఎన్నో తీపి, చేదు గుర్తులను మనకు వదిలి వెళ్లిపోయింది. ఈ న�
వీకెండ్లో లాంగ్ జాలీ ట్రిప్పు.. సరదాగా యువత బైక్లపై దూరంగా ఉన్న పర్యాటక, నచ్చిన ప్రాంతాలకు వెళ్తుంటారు.ఇంట్లో వారు కూడా అడ్డుచెప్పరు. ఉత్సాహంగా జర్నీ చేస్తారు. ఇప్పుడీ జాలీ ట్రిప్పు అడ్డదారులు తొక్కు�
సోషల్ మీడియాపై పోలీసు నిఘా వ్యక్తుల గౌరవ, ప్రతిష్ఠలకు భంగం కలిగిస్తే జైలే గతి మార్ఫింగ్కు పాల్పడితే అరదండాలు విద్వేషాలు రెచ్చగొడితే కఠిన వైఖరి వివిధ చట్టాల కింద కేసులు నమోదు హైదరాబాద్, జనవరి 6 (నమస్తే