సాధారణంగా వాహనదారుల పెండింగ్ చలాన్ల కోసం పోలీసులు స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి మరీ చెల్లించే విధంగా చర్యలు చేపడుతుంటారు. అయితే కొందరు పోలీసులు మాత్రం తమ వాహనాలకు విధించిన జరిమానాలను చెల్లించడంలో తీ�
ఉమ్మడి జిల్లాలో తరచూ ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనాలు ఢీకొని, తలకు బలమైన గాయాలై మృత్యువాత పడుతున్నా రు. వీరు హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణ నష్టం తప్పేది. ఈ విషయంపై ద్విచక్రవాహనదారులకు అవగా
నగరంలో మద్యం తాగి వాహనాలు నడిపే వారికి చెక్ పెట్టడానికి పోలీసులు స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 21 వరకు మొత్తం 4865 కేసులు నమోదైనట్లు ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. పోలీసుల చేత�
నిముషానికి రెండు.. ఐదు రోజుల్లో పదిహేను వేలు.. ఇది ట్రాఫిక్ ఉల్లంఘనల కేసుల సంఖ్య. ఇందులో ఒక్క రాంగ్ రూట్లో నమోదైన కేసులే పన్నెండు వేలకు పైగా ఉన్నాయి. అంటే హైదరాబాద్లో వాహనదారులు ఎంత యథేచ్ఛగా ట్రాఫిక్ �
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో శనివారం అర్ధరాత్రి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కమిషనరేట్ పరిధిలోని జోన్లలో ఎస్ఓటీ , సీసీఎస్, షీటీమ్స్తో పాటు స్థానిక పోలీసు స్టేషన్లకు చెందిన బృందాలు కలిసి
Special Drive | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసులు శుక్రవారం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఎన్ఫోర్స్మెంట్ వర్క్ లో భాగంగా నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి ఆదేశాల మేరకు నగరంలో శుక్రవారం వాహనాల తనిఖీలు చేపట్�