శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల లక్ష్యమని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు పేర్కొన్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు అమూల్యమైనవని అన్నారు.
Kerala Lottery | ఒక వలస కార్మికుడు లాటరీ (Kerala Lottery) లో రూ.75 లక్షలు గెలిచాడు. అయితే ఆ లాటరీ టికెట్ను ఎవరైనా లాగేసుకుంటారన్న భయంతో పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు. లాటరీ టికెట్ను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు పోలీస్ రక�
ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బుధవారం భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగనున్న వన్డే క్రికెట్ మ్యాచ్ కోసం సర్వం సిద్ధం చేశారు.
కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణోత్సవం సందర్భంగా ఆదివారం అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్ ఆధ్వర్యంలో మల్లన్నక్షేత్రంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు చేపట్టారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ త�
munugode by poll | మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. నవంబర్ 6వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. నల్లగొండ
Dalit Marriage | దళితులు పెళ్లి ఊరేగింపును అంగరంగ వైభవంగా నిర్వహించి, వరుడిని గుర్రంపై ఊరేగిస్తే ఏడాది కాలం పాటు గ్రామం నుంచి బహిష్కరిస్తామని గూండాలు హెచ్చరించారు. ఈ
నిర్మల్ అర్బన్ : జిల్లాలో వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న వినాయకుడు గంగమ్మ ఒడికి చేరనున్నారు. నిర్మల్ జిల్లాలో ఆయా మండలాలు, గ్రామాలలో ఏర్పాటు చేసి