Crime News | బియ్యం అక్రమ రవాణా విషయాన్ని పోలీసులకు చేరవేస్తున్నాడనే అనుమానంతో కాగజ్ నగర్ పట్టణంలోని ద్వారకానగర్కు చెందిన అక్రమ్ఖాన్ పై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి గాయపరిచారు.
ములుగు జిల్లా వాజేడులో మావోయిస్టులు (Maoists) దారుణానికి పాల్పడ్డారు. పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దరిని కత్తులతో పొడిచి హత్య చేశారు. ఆ ప్రాంతంలో వాజేడు మావోయిస్టు కమిటీ శాంత పేరుతో ఓ లేఖ వదిలివెళ్లారు.
ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు (Maoists) మరో వ్యక్తిని హత్యచేశారు. మావోయిస్టు పార్టీ సభ్యురాలు, సెంట్రల్ కమిటీ ప్రొటెక్షన్ ఆర్మీ కమాండర్గా పనిచేసిన బంటి రాధ అలియాస్ నీల్సోను చంపేసిన విషయం తెలిసిందే.
Maoists | ములుగు జిల్లాలోని వెంకటాపురంలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ అనే నెపంతో ఓ వ్యక్తిని నరికిచంపారు. పోలీసులకు ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తుండటంతోనే చంపామని
రాష్ట్ర సరిహద్దులో మావోయిస్టుల దుశ్చర్య ములుగు, డిసెంబర్ 22 (నమస్తేతెలంగాణ): ములుగు జిల్లా వెంకటాపురం (నూగూరు) మండలం సూరవీడు మాజీ సర్పంచ్ కొర్స రమేశ్ను బుధవారం మావోయిస్టులు కాల్చి చంపారు. ఈ మేరకు భారత కమ
Maoists | కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు ఓ యువకుడిని హత్య చేశారు. మృతుడిని గట్టగల్కు చెందిన దినేశ్ నూరేటిగా పోలీసులు గుర్తించారు. గట�