ఇందూరు(నిజామాబాద్): విధి నిర్వహణలో ప్రాణాలను కోల్పోయిన పోలీసులతోనే శాంతియుత వాతావరణం నెలకొందని వారి త్యాగాలను గుర్తు చేసుకోవడానికి ఈనెల 21 నుంచి 31వ తేదీ వరకు పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను నిర్వహ�
వికారాబాద్ : నేరస్తులకు సంబంధించిన సాక్ష్యాలను ఎలా సేకరించాలనే విషయాలపై జిల్లా పోలీస్ అధికారులకు ప్రముఖ లీగల్ అడ్వైజర్, లా పుస్తకాల రచయిత ఈ. రాములు శిక్షణ ఇచ్చారు. బుధవారం రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు,
చిన్నపాటి జాగ్రత్తలతో రక్షణ పండుగలకు ఊరెళ్తే పోలీసులకు చెప్పండి చోరీల నివారణకు పోలీసుల సూచనలు హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): దసరా పండుగను సొంత ఊరిలో చేసుకొనేందుకు పట్టణాల నుంచి ప్రజలు పెద్ద సం
మహబూబాబాద్ : బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలకు ఊరు వెళ్తున్నారా… అయితే పోలీసులు సూచించిన జాగ్రత్తలు పాటించాల్సిందేనని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి సూచించారు. సోమవారం ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో పలు సూచనలు �
జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర ఎదులాపురం : నవరాత్రి ఉత్సవాల సందర్భంగా షీ టీం బృందాలు మరింత అప్రమత్తంగా పనిచేయాలని జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. శనివారం స్థానిక క్యాంపు కార్యాలయం�
పెద్దేముల్ : మండల పరిధిలోని ఊరెంటితాండ గ్రామంలో నాటు సారా విక్రయిస్తున్న ఓ వ్యక్తిని శనివారం తాండూరు ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. తాండూరు ఎక్సైజ్ సీఐ తుక్యానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రోహెబ�
Hyderabad | తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ మస్తాన్ వలీ, ఏపీ మర్కంటైల్ మ్యూచువల్లీ ఎయిడెడ్
ధ్రువపత్రాలు లేని 51 వాహనాలు స్వాధీనం ఇందూరు : నిజామాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ కాలనీలో పోలీస్ కమిషనర్ కార్తికేయ ఆధ్వర్యంలో గురువారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. నేరాల నియ�
డిజిటల్ యుగంలో సాయుధ విప్లవానికి తావులేదు: డీజీపీహైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): మావోయిస్టు నేత, ప్లాటూన్ పార్టీ కమిటీ (పీపీసీ) సభ్యుడు రావుల రంజిత్ అలియాస్ శ్రీకాంత్ డీజీపీ మహేందర్రెడ్డి ఎదుట ల
24 గంటలపాటు అందుబాటులో డాక్టర్లు ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్య సాయం హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): కరోనా సోకిన సిబ్బందిని కాపాడుకొనేందుకు పోలీస్శాఖ మరో అడుగు ముందుకేసింది. సిబ్బందికి అవసరమైన చికి�
ఇవాళ 5,528 మందిపై కేసులు | కరోనా కట్టడికి ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు వాహనాలను సీజ్ చేస్తున్నారు.
87 మందిపై కేసులు నమోదు | రాష్ట్రంలో నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేసి నకిలీ విత్తనాలు విక్రయించే వ్యాపారులపై కేసులు న�
దేశానికే ఆదర్శంగా తెలంగాణ పోలీస్శాఖ | దేశానికే తెలంగాణ పోలీస్ శాఖ ఆదర్శంగా ఉందని తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు.