నకిలీ విత్తనాల విక్రయదారులపై పీడీ చట్టం | నకిలీ విత్తనాల విక్రయదారులను గుర్తించి వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసులకు సూచించారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాల విక్రయాలను అరికట�
అనవసరంగా రోడ్డు మీదికి వస్తే చర్యలు అనుమతులుంటే వదిలేయండి పోలీసులకు డీజీపీ ఆదేశాలు హైదరాబాద్ మే 24 (నమస్తే తెలంగాణ), బేగంపేట్: ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణలోకి ప్రవేశించే వాహనదారులకు తప్పనిసరిగా సంబంధి�
పోలీసుల పనితీరు భేష్ | రాష్ట్రంలో లాక్డౌన్, కరోనా నిబంధనల అమలు తీరులో పోలీసుల పనితీరు భేషుగ్గా ఉందని హైకోర్టు ప్రశంసించింది. భవిష్యత్లోనూ ఇదే రీతిలో పనిచేయాలని సూచించింది.
ఇంటికే ఉచిత భోజనం | నగరంలోని కరోనా బాధితులకు పలు సంస్థల సహకారంతో పోలీసుశాఖ ఉచితంగా ఇంటికే భోజనం సరఫరా చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇంట్లో ఐసోలేషన్లో ఉన్నవారికి భోజనం అందించే సేవలను గురువారం నుంచి ప్రా
డ్రగ్స్ బ్లాక్ దందాపై కఠినంగా వ్యవహరించాలి | డ్రగ్స్ బ్లాక్ దందాపై కఠినంగా వ్యవహరించాలి హోంమంత్రి మహమూద్ అలీ పోలీసులకు సూచించారు. రాష్ట్రంలో కరోనా ఉధృతి నేపథ్యంలో పోలీసుశాఖ తక్షణం తీస
ట్రాఫిక్ ఆంక్షలు | డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బుధవారం ట్యాంక్బండ్పై పోలీసు శాఖ ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. లిబర్టీ జంక్షన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వైపు వాహనాదారులు ఎవరూ రావద్దన�