ప్రజలకు భద్రత కల్పించడంలో భాగంగా తమ ప్రాణాలు అర్పించిన పొలీసు అమరవీరుల సేవలు మరవలేనివని సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు అవినాష్ మహంతి, సుధీర్బాబు అన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు సిబ్బంది త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పించారు.
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జిల్లాలో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నర్సంపేటలో పోలీసు బ్యాండ్ బృందం ఆదివారం ప్రదర్శనలిచ్చింది. అంబేద్కర్ సెంటర్తోపాటు దారి పొడవునా పోలీసు బ్యాండ్ కళాకారుల
పోలీస్ అమర వీరుల త్యాగం చిరస్మరణీయమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఖమ్మం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సుబేదారి, అక్టోబర్ 21 : పోలీసు అమరవీరుల ఆశయ సాధనకు కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణావృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు �
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లావ్యాప్తంగా అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీసులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
24గంటలు ప్రజల సంరక్షణే ధ్యేయంగా పని చేసే ఏకైక వ్యవస్థ పోలీస్. తన వాళ్లకు ఏమైనా ఇతరుల సాయం తీసుకొని పనులు చేసుకుంటారు కానీ ప్రజలకు కష్టం వస్తే మాత్రం క్షణం ఆలోచించకుండా ముందుండే వారే పోలీసులు.
మనం ప్రతి రోజూ ప్రశాంతంగా ఉండగలుగుతున్నామంటే అది పోలీసులు అప్రమత్తంగా ఉండటమే. తీవ్రవాదం, అసాంఘిక శక్తుల నుంచి ప్రజలను కాపాడేందుకు పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు.
లడఖ్ సరిహద్దులో కరమ్సింగ్ నేతృత్వంలోని 20 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల బృందం విధులు నిర్వహిస్తుండగా... 1959, అక్టోబర్ 21న చైనా సైన్యం వారిపై దాడిచేసింది. ఈ దాడిలో పది మంది భారత సైనికులు వీరమరణం పొందారు.
విధి నిర్వహణలో పోలీసుల సేవలు అనిర్వచనీయమని, పౌరుల భద్రత, నేర నివారణ, శాంతిభద్రతల పరిరక్షణలో జీవితాలను తృణప్రాయంగా అర్పించిన పోలీసుల త్యాగం అజరామరమని సీఎం కసీఆర్ పేర్కొన్నారు.