పీఎంపీ వైద్యం వికటించి ఓ వివాహిత మృతి చెందిన ఘటన సీసీసీ నస్పూర్లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నస్పూర్ నాగార్జునకాలనీకి చెందిన చింతం శ్రీలతకు ఈ నెల 27న రాత్రి జ్వరం వచ్చింది.
మంచిర్యాల జిల్లాలో ఆర్ఎంపీ, పీఎంపీలు అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. జ్వరమో, నొప్పో అని పోతే హైడోస్ ఇంజక్షన్లు, యాంటిబయోటిక్ మందులు ఇస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. మరో వైపు పెద్ద రోగం వ�
ఆర్ఎంపీ, పీఎంపీలు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సూచించారు. మఠంపల్లిలో గల లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన ఆర్ఎంపీ, పీఎంపీ సంఘాల, రూరల్ గ్రా�
సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నాయకులు బీఆర్ఎస్లోకి చేరుతున్నారని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. క్యాంపు కార్యాలయంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్�