PM CARES Fund | ఆ సంస్థ పేరులోనే ప్రధాని పేరుంటుంది. పేరు పక్కనే మూడు సింహాల రాజ ముద్ర ఉంటుంది. కరోనా సమయంలో దేశ ప్రజలను ఆదుకోవడానికి ఆ సంస్థ విరాళాలు సేకరించింది. ఆ సంస్థకు సంబంధించిన వివరాలు ఆర్టీఐ ద్వారా ఇమ్మంటే
ప్రభుత్వ చిహ్నం, ప్రభుత్వ వెబ్సైట్ని వినియోగిస్తూనే పీఎం కేర్స్ ప్రభుత్వ సంస్థ కాదని పేర్కొనడంపై ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. కేంద్రం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నద�
పీఎం కేర్స్ ఫండ్పై బీజేపీ సర్కార్ సరికొత్త వాదనను తెరపైకి తెచ్చింది. అది కేంద్ర ప్రభుత్వానికి కాదని, రాజ్యంగం పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. ఇవాళ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో తెలిపింద�
కొత్తగా నామినేట్ అయిన ట్రస్టీలను ప్రధాని మోదీ స్వాగతించారు. కొత్త ట్రస్టీలు, సలహాదారుల భాగస్వామ్యం పీఎం కేర్స్ ఫండ్ పనితీరును విస్తరిస్తుందని తెలిపారు.
కరోనా కట్టడికి అవసరమైన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్పై ఆడిట్ నివేదిక వెల్లడైన నేపధ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: ‘పీఎం కేర్స్ ఫండ్ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్. అది రాజ్యాంగం కింద గానీ ఇతర ఏ చట్టం పరిధిలో గానీ ఏర్పాటుచేసిన సంస్థ కాదు. దానికి అందే విరాళాలు ప్రభుత్వ ఖజానాకు వెళ్లవు’ అని ఢిల