ఐపీఎల్లో మరో చిరస్మరణీయ మ్యాచ్ అభిమానులను కట్టిపడేసింది. ఆఖరి బంతి వరకు ఫ్యాన్స్ను మునివేళ్లపై నిలబెడుతూ సాగిన మ్యాచ్లో ఆర్సీబీ అదరగొట్టింది. 30వేల మంది ప్రేక్షకుల సమక్షంలో సాగిన పోరులో బెంగళూరు వ�
ఐపీఎల్-17లో వరుస విజయాలతో దూకుడు మీదున్న కోల్కతా నైట్ రైడర్స్ ఈ సీజన్లో ప్లేఆఫ్స్ బెర్తును దక్కించుకున్న తొలి జట్టుగా నిలిచింది. శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ�
నెల రోజుల క్రితం చెన్నైలో మొదలైన ఐపీఎల్ క్రికెట్ సినిమాలో ఒక అంకం ముగిసింది. మొత్తం 74 మ్యాచ్లు (70 లీగ్, 4 నాకౌట్) ఉన్న ఈ లీగ్లో ఆదివారం పంజాబ్-గుజరాత్ మధ్య ముగిసిన మ్యాచ్తో సగం సీజన్ పూర్తయింది.
ఐపీఎల్ 15వ సీజన్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక విజయం సాధించాల్సిన పోరులో ముంబైతో తలపడేందుకు హైదరాబాద్ రెడీ అయింది. ఇప్పటి వరకు లీగ్లో 12 మ్యాచ్లాడి 5 విజయాలతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థాన�