శ్రీశైలం దారుల్లో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం కట్టుదిట్టంగా అమలవుతున్నది. జూలై 1 నుంచి ఇప్పటి వరకు 6 వేల కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను అటవీశాఖ సేకరించింది. రోజూ దాదాపు 40 నుంచి 50 కిలోల ప్లాస్టిక్ వ�
భారత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచ కప్లో క్రికెట్ అభిమానులను మరింత ఉత్సాహపరిచేందుకు కోకాకోలా, ఐసీసీ సంయుక్తంగా పర్యావరణ పరిరక్షణకు పాటుపడేందుకు కంకణం కట్టుకున్నాయి.
ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు వారణాసి మున్సిపాలిటీ చర్యలు చేపట్టింది. ఇక నుంచి పుణ్యక్షేత్రం పరిసరాల్లో ప్లాస్టిక్ సంబంధిత వస్తువులు కొనుగోలు చేసే భక్తులు రూ.50 సెక్య
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం వల్ల మనిషి శరీరంలో మైక్రో ప్లాస్టిక్ పేరుకుపోతున్నదని, అది రక్తంలో కలిసి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. సింగిల్ �
ఆలోచన ఉండాలేగానీ, వాడిపాడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలతో ఎంచక్కా వ్యాపారం చేయొచ్చు! మరో నలుగురికి ఉపాధి చూపవచ్చు! అందుకు వేములవాడ పట్టణానికి చెందిన జలగం హన్మంతరావే మంచి ఉదాహరణ!