మధుమేహ రోగులు కొందరు రోజుకు మూడుసార్లు కూడా ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. వీరి బాధకు శాస్త్రవేత్తలు గొప్ప ఉపశమనాన్ని కనుగొన్నామని చెప్తున్నారు.
Yogi Adityanath | మహా కుంభమేళా (Maha Kumbh) మరో రెండు రోజుల్లో ముగియనుండగా విమర్శకులపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి (Uttarpradesh CM) యోగీ ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందుకు ఏకంగా యూపీ అసెంబ్లీ (UP Assembly) నే వేదికగా చేసుకున్నా�
Tragedy | ఏపీలో దారుణం జరిగింది. మతి తప్పిన తుపాకీ తూట ( Bullet ) కు ఓ నాలుగేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొంది.
పట్ట ణంలో కోతులు, పందులు, కుక్కల బెడద తీవ్ర స్థాయి లో ఉందని, వీటి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడు తున్న దృష్ట్యా వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని అన్ని పార్టీల సభ్యులు ముక్తకంఠంతో నినదించారు. అంతేకాకుండా అ�
Hog hotel | రాజసౌధాలను తలపించే భవంతులు. అంగుళం కూడా విడిచిపెట్టకుండా 24 గంటలపాటు సెక్యూరిటీ కెమెరాల పహారా. సాధారణ పౌరులు ఎవరూ లోనికి ప్రవేశించలేని కట్టుదిట్టమైన భద్రత.
ఏటా వాతావరణంలోకి 49 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్మెల్బోర్న్: పర్యావరణానికి అడవి పందులు తీవ్రమైన హాని తలపెడుతున్నాయి. మట్టిలో చిక్కుకున్న కార్బన్ను వెలికితీయడం ద్వారా అవి ఏటా ప్రపంచవ్యాప్తంగా 49 లక