పేరు ఆయేషా. జగిత్యాల నివాసి. తల్లి షఫీనా గృహిణి. తండ్రి సయ్యద్ సలీం పండ్ల వ్యాపారి. ఆయేషాకు పుట్టుకతోనే రెండు చేతులూ లేవు. కుడి కాలు సైతం సరిగా లేదు. పసితనంలో నేలమీద అంబాడలేక బోర్లాపడేది. పాప వైకల్యం చూసి క�
శాస్త్రీయ నృత్యం.. ప్రతి కదలిక ఒక సందేశాన్ని అందజేస్తుంది. ప్రదర్శకుల శరీరాల ద్వారా ప్రేక్షకులకు కథను చెబుతుంది. సున్నితమైన కాళ్లపై పక్షిలా తేలికగా కదులుతూ నాట్యం చేస్తుంటారు కళాకారులు అవునా? అయితే గరిడ
దివ్యాంగుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శుభమస్తు కన్వెన్షన్లో గురువారం దివ్యాంగుల ముఖ్యనాయకుల సమా
దివ్యాంగులతో మంత్రి సత్యవతిరాథోడ్, కలెక్టర్ శశాంక మమేకమయ్యారు. వారితో కలిసి క్యారమ్స్, చెస్, త్రోబాల్, జావెలిన్ త్రో తదితర ఆటలు ఆడి వారిలో ఉత్సాహం నింపారు. దీంతో అక్కడున్న క్రీడాకారులంతా ఉల్లాసంగా
దివ్యాంగుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.3,016 పెన్షన్ను ఇస్తున్నదని ఎస్సీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జగిత్యాలలోని మి�
అభివృద్ధి, సంక్షేమంలో మనమే ముందున్నామని, సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ దేశానికే రోల్మోడల్గా నిలుస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో జి�
దివ్యాంగుల టీ20 టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది. తుదిపోరులో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో విదర్భపై గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన విదర్భ 19.1 ఓవర్లలో 97 పరుగులకు