ఫార్మాసిటీ పరిధిలోని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా? అన్ని గ్రామాల మాదిరిగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలను సర్కారు నిర్వహిస్తుందా? లేదా?
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్కో రంగం తిరోగమనంలో పయనిస్తున్నాయనే విమర్శ ఎదుర్కొంటున్నది. తెలంగాణను బీఆర్ఎస్ సర్కారు అన్నపూర్ణగా మార్చితే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతల భూమ�
‘ఫార్మా విలేజ్ల కోసం 1100 ఎకరాలు సేకరిస్తుంటే మీకెందుకు కడుపుమంట?’ అంటూ వేములవాడ సభలో సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. అయితే, సీఎం చెప్తున్నదాంట్లో ఎంతమాత్రమూ నిజం లేదు. ‘సుమారు రూ. లక్ష కోట్ల పెట్టుబడితో
ఫార్మా పల్లెలు నిర్మానుష్యంగా మారాయి.. లగచర్లలో జరిగిన రగడతో ఉదయం లేచింది మొదలు.. మళ్లీ తెల్లవారే వరకు భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు. పోలీసులు ఎప్పుడొచ్చి ఏం చేస్తారో.. ఎవరిని లాక్కెళ్తారోనని పల్�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు కావస్తున్నా ఫార్మా విలేజ్ల ఏర్పాటుపై అడుగు కూడా ముందుకు పడలేదు. తొలుత మూడు జిల్లాల్లో ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేయనున్నట్టు స్వయంగా సీఎం రేవంత్ర�
దుద్యాల మండలంలో ఫార్మా విలేజ్ ఏర్పాటు కోసం సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వానికి ఇచ్చేది లేదని లగచెర్ల, హకీంపేట, పోలేపల్లి గ్రామాలకు చెందిన రైతులు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. 21వ బయోఏషియా-2024 వార్షిక సదస్సును మంగళవారం హెచ్ఐసీసీలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ