వరుసగా రాష్ర్టాల్లో ప్రభుత్వాల హత్య 5,500 కోట్లతో 277 ఎమ్మెల్యేల కొనుగోలు ఆప్ ఎమ్మెల్యేల కోసం మరో 800 కోట్లు జీఎస్టీ, పెట్రో వడ్డింపుతో వచ్చిన రాబడంతా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల కొనుగోళ్లకేనా? గుజరాత్లో ప�
న్యూఢిల్లీ: 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశంలో పెట్రోల్ ధరలు 78 సార్లు, డీజిల్ ధరలు 76 సార్లు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్ధా రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర పెట్ర�
హైదరాబాద్ : సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అని గప్పాలు చెప్పుకునే మోదీ పాలనలో.. సబ్ కా సత్తేనాశ్ అయ్యిందని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. దేశంలో పెట్రోల్ ధరల పెరుగుదలపై బుధవారం కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు. �
దేశంలో పెట్రో బాదుడు కొనసాగుతున్నది. ఆయిల్ కంపెనీలు తాజాగా ఆదివారం పెట్రోల్పై మరో 91 పైసలు, డీజిల్పై 87 పైసల చొప్పున పెంచాయి. గత 13 రోజుల వ్యవధిలో ఇంధన ధరలు పెరుగడం ఇది పదకొండోసారి. మొత్తంగా లీటర్ పెట్రోల�
దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్ ధరలు సామాన్యుడిని అతలాకుతలం చేస్తున్నాయి. అనేక నగరాల్లో లీటరు పెట్రోల్ ధర రూ. 100 దాటింది. దీంతో ప్రజలు అనేక రూపాల్లో తమ నిరసన తెలుపుతున్నారు. 2021 ప్రారంభంలో పె�
పెట్రో ధరల మోత మోగనున్నది. ఆయా రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే వినియోగదారులపై భారం పడే అవకాశాలున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్లకు సమీపించింది. రష్యా-ఉక్రెయిన్
ఆటో, వ్యాన్లు, క్యాబ్ల ధరలకు రెక్కలు అడ్డే లేకుండా పెరుగుతున్న ఇంధన ధరలు గుభేల్మంటున్న వాహనదారులు ప్రియమైన ఆహార, తినుబండారాల వ్యయం తాజాగా వాణిజ్య సిలిండర్ ధర పెంపు ఇంటి నిర్మాణ సామగ్రిపైనా ప్రభావం కే
పెట్రో ధరల పెంపు: ప్రధాన్ న్యూఢిల్లీ, జూన్ 13: పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదల సామాన్యప్రజలకు కష్టం కలిగిస్తున్నదని, అయితే సంక్షేమ పథకాలను కొనసాగించేందుకు అది తప్పట్లేదని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేం�
పెట్రోల్ ధరల పెరుగుదలపై 11న కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళన | గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్ ధరలను నిరసిస్తూ ఈ నెల 11న దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.