పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.10 చొప్పున కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ప్రపంచ చమురు ధరలు పెరిగిన కారణంగా రిటైల్ ధరల పెంపును నివారించడానికి ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. పెట్రోల్�
ఇంధన కొరతపై వెల్లువెత్తిన వదంతులు జనాలను ఉక్కిరిబిక్కిరి చేసింది. మంగళవారం రాత్రి నుంచే పెట్రోల్, డీజిల్ కొరతపై ప్రచారం జోరుగా జరగడంతో ప్రజలంతా ఆగమాగం అయ్యారు. అర్ధరాత్రి నుంచే పెట్రోల్ బంకులకు క్య�
అది ఎల్బీనగర్లోని ఓ పెట్రోల్ బంక్. సాధారణంగా రోజుకు ఆ బంక్కు 3-5 ట్యాంకర్లు వస్తాయి. ఒక ఫ్యూయల్ ట్యాంకర్ 12వేల నుంచి 20వేల లీటర్లు ఉంటుంది. ఈ లెక్కన బుధవారం ఆ బంక్కు 3 ట్యాంకర్లు వచ్చాయి.
మెదక్ జిల్లాలో పెట్రో, డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్తో పాటు పలు ప్రాంతాల్లో బంకుల నిర్వాహకులు బుధవారం బంకులు మూసివేశారు.
కర్ణాటకలో ఏడాది కిందట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజలపై పన్నుల వాతను కొనసాగిస్తున్నది. ఐదు హామీల అమలుకు అవసరమైన నిధుల కోసం సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్నది. పెట్రోల్, డీజిల్పై సేల్