పీఈటీ పోస్టులను కాంట్రాక్టు విధానంలో నియమించడాన్ని విరమించుకోవాలని, ప్రత్యేక డీఎస్సీ ద్వారానే భర్తీ చేస్తామని ప్రకటించాలని టీయూపీఈటీఏ అధ్యక్షుడు మాదగోని సైదులుగౌడ్ డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎ
ఆశ్రమ పాఠశాలల్లోని పండిట్, పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేసి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆయా ఉపాధ్యాయులు శనివారం లక్డీకాపూల్లోని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సం�
పీఈటీ పోస్టుల భర్తీకి రెండో విడుత సర్టిఫికెట్ వెరిఫికేషన్ను నేటి నుంచి 11 వరకు నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ అధికారులు తెలిపారు. ఈ మేరకు బుధవారం వెబ్నోట్ విడుదల చేశారు.
DSC Exams Shedule | డీఎస్సీలో భాగంగా సెకండరీ గ్రేడ్ టీచర్లకు (ఎస్జీటీలకు) ఆరు రోజులపాటు పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని మీడియం అభ్యర్థులకు 12 సెషన్లపాటు పరీక్షలు జరుపుతారు.
నిర్మల్ జిల్లావ్యాప్తంగా 18 కేజీబీవీలు ఉన్నాయి. బాసర మినహా 18 కేజీబీవీల్లో 6-10వ తరగతి వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో 12 కేజీబీవీల్లో ఇంటర్ విద్య కూడా కొనసాగుతోంది.
పీఈటీ, భాషా పండితుల అప్గ్రేడ్ | పీఈటీ, భాషా పండితుల పోస్టులను అప్గ్రేడ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.