త్వరలో వ్యక్తిగత జీవిత, ఆరోగ్య బీమా పాలసీలకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మినహాయింపు దక్కనున్నది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు రాష్ర్టాలు జై కొడుతున్నట్టు బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య, జీవి�
వైవాహిక జీవితంలోని మధురానుభూతుల్ని ఎంజాయ్ చేస్తున్నారు న్యూ సెలబ్రిటీ కపుల్ నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల. రీసెంట్గా నాగచైన్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తమ పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్�
పని-వ్యక్తిగత జీవితం సమతుల్యత అనేది ఒక సాధారణ పదంలా అన్పించవచ్చు. కానీ యూరప్లో దానిని జీవన వేదంలా భావించడమే కాక, దానిని ఆచరణలో అమలు చేసి చూపిస్తారని ఒక భారత సాఫ్ట్వేర్ డెవలపర్ అభిప్రాయపడ్డారు.
వేదాలలో ముగ్గురు వ్యక్తులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వబడింది. ఎందుకంటే ఒక సమాజం, రాజ్యం సుఖంగా, సుభిక్షంగా ప్రగతి చెందుతూ, నాగరికత పెంచుకుంటూ వృ ద్ధి చెందాలంటే ఆ ముగ్గురూ సామాన్య వ్యక్తులు కాక, అత్యంత ప్రజ్ఞ�
‘తానూ నేనూ మొయిలూ మిన్ను.. తానూ నేనూ కలువా కొలనూ’ ఆ మధ్య వచ్చిన ఓ సినిమాలోని ప్రేమ గీతం ఇది. భార్యాభర్తల అనుబంధానికి అర్థం చెప్పే పాట. అంత చక్కని బంధం ముడి పడాలంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఎంతో జరగాలి. మూడు గంటల్
తాము సెలెబ్రిటీల వారసులమైనా.. సాధారణ పిల్లల్లాగే పెరిగామని చెబుతున్నది శృతి హాసన్. అందుకే.. పెద్ద ఇల్లు, చుట్టూ ఎన్నో కార్లు ఉన్నా.. వాటిని చూసి తామెప్పుడూ గర్వాన్ని ప్రదర్శించేవాళ్లం కాదని అంటున్నది.
సొంత జీవితంపై స్పృహలేకుండా ఇతరుల వ్యక్తిగత వ్యవహారాల్లోకి తొంగిచూడటం అదిపెద్ద రుగ్మత అని అభిప్రాయపడింది అగ్ర కథానాయిక శృతిహాసన్. ఉహాలోకంలో విహరించకుండా ఎవరి జీవితాన్ని వారు చక్కబెట్టుకోవాలని సున్న�
తనకు బాయ్ఫ్రెండ్స్ ఎవరూ లేరని అంటోంది కూర్గ్ సొగసరి రష్మిక మందన్న. వృత్తితోనే తాను ప్రేమలో ఉన్నట్లు చెబుతోంది. ప్రస్తుతం దక్షిణాదితో పాటు బాలీవుడ్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది రష్మిక మందన్న. కరోనా