ఎండోమెట్రియోసిస్..మహిళల్లో నెలసరి నొప్పితో వచ్చే తీవ్ర సమస్య. ప్రస్తుత కాలంలో మధుమేహంలా ఇదీ సర్వ సాధారణంగా మారిపోయింది. కాకపోతే జనంలో అవగాహన తక్కువ. ప్రతి పదిమందిలో ఇద్దరు ఈ రుగ్మతతో బాధపడుతున్నారని అం
Minister Satyavati Rathode |
ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) చేపడుతున్న సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాల వల్ల గిరిజనులకూ స్వర్ణ యుగం వచ్చిందని రాష్ట్ర గిరిజన అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathode) అ�
Men Feel Period Pain | సోషల్ మీడియాలో ఎన్నో చాలెంజ్లు వైరల్ అవుతుంటాయి. కానీ, కొన్ని మాత్రమే జనం ఆలోచనల్లో ఎంతోకొంత మార్పు తీసుకొస్తాయి. అలాంటిదే ‘మెన్ ఫీల్ పీరియడ్ పెయిన్’ (#ఫీల్ ది పెయిన్ – Feel the Pain ). కొచ్చిలో
చేయని పనికి జీతం ఎందుకు తీసుకోవాలనుకున్నాడు ఓ ప్రొఫెసర్. కరోనా కారణంగా దాదాపు మూడేండ్లుగా విద్యార్థులకు పాఠాలు చెప్పకపోయినప్పటికీ వేతనాన్ని ఇచ్చిన కళాశాల యాజమాన్యానికే ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలన
కరోనా సమయంలో రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసిన దవాఖానల నిర్వాహకులు ఆ డబ్బును రోగులకు తిరిగి ఇచ్చేస్తున్నారు. ఇప్పటి వరకు 44 దవాఖానలు రూ.1.61 కోట్లు రోగులకు తిరిగి ఇచ్చినట్టు ఆర్టీఐ ద్వారా తెలిసింది. కొవిడ్�
కరోనా సంక్షోభం మన విద్యా వ్యవస్థలో అనేక మార్పులకు నాంది పలికింది. విద్యార్థులు ప్రత్యక్ష చదువులకు దూరమైనా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకొన్నారు. మన రాష్ట్రంలో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు విద్య�
1920వ దశకంలో ఎక్కువగా చారిత్రక నవలలు వచ్చాయి. కొన్ని ప్రచురింపబడలేదు. కొన్ని ప్రచురణ పొందినా పునర్ముద్రణ లేక దొరకటం లేదు. నల్లగొండ జిల్లా వాడైన పైడిమర్రి వెంకట సుబ్బారావు 1934లో ‘కాల భైరవుడు’ అనే నవలను రచించా
కొన్ని సందర్భాల్లో కొన్ని ఆహార పదార్థాలు మంచి కంటే కీడే ఎక్కువ చేస్తాయి. ముఖ్యంగా మహిళలు నెలసరి సమయంలో ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే శరీరంలో వేడి, మంట, నొప్పి తదితర సమస్యలు వస్తాయి. ఆ బా�