డబుల్ ఇంజిన్ అంటే రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉండటం కాదని, అభివృద్ధిని డబుల్ చేయడమే నిజమైన డబుల్ ఇంజిన్ అని తెలంగాణ నిరూపించిందని మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొ
పదో తరగతి ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. హైదరాబాద్లో ఉదయం 11:30 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా బాలికల హవా కొనసాగగా.. రాష్ట్రంలో నిర్మల్ జిల�