దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా అత్యధిక పింఛన్ అందిస్తూ.. సీఎం కేసీఆర్ తమకు ఆత్మబంధువుగా
నిలిచారంటూ కీర్తించారు దివ్యాంగులు. పింఛన్ను మరో వెయ్యి రూపాయలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ.. ఆది�
తెలంగాణలో సంక్షేమ పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు పాటు పడుతున్నారు. ఎన్నికల సమయంలో మాటివ్వకున్నా, మేనిఫెస్టోలో లేకున్నా ఎప్పటికప్పడు అవసరాలకు అనుగుణంగా పథక
అప్పట్లో ఏ దిక్కులేని వారికి దేవుడే దిక్కు అనుకునే వారు. కానీ నేడు ఏ దిక్కులేని వారికి సీఎం కేసీఆరే పెద్ద దిక్కుగా నిలిచారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పింఛన్ డబ్బులను అందిస్తున్న బీఆర్ఎస్ ప�
Disabled Pension | రాష్ట్రంలో దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్ను మరో వెయ్యి రూపాయలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) చేసిన ప్రకటనపై దివ్యాంగులు(Disabled) హర్షం వ్యక్తం చేస్తున్నారు.