బేల మండలం కాంగార్పూర్ పెన్గంగా నది నుంచి ఇసుక అక్రమ రవాణాకు సంబంధిం చి ‘నమస్తే తెలంగాణ’లో శుక్రవారం ‘నిండు గా నీళ్లు పడవలతో ఇసుక వెలికితీత’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోగల పెన్గంగా నది పరీవాహక ప్రాంతంలో మంగళవారం ప్రయాణికులకు మూడు పులులు కనిపించాయి. తెలంగాణలోని అంతర్గాం, గుబిడిలకు ఆవల ఉన్న మహారాష్ట్ర,
ఆదిలాబాద్ జిల్లాలో మూడో రోజు శనివారం వర్షం దంచికొట్టింది. వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లగా చెరువులు నిండుకుండలా తలపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని జీఎస్ స్టేట్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. కాలనీలో�
ఆదిలాబాద్ జిల్లాలోని పెన్గంగ నదీ పరీవాహక ప్రాంతాల నుంచి ఇసుకను దళారులు అక్రమంగా రవాణా చేస్తున్నారు. జేసీబీలతో తవ్వుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు మహారాష్ట్రకు తరలిస్తున్నారు. రవాణాను అడ్డుకోవా
కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలో పండుగ పూట పెను విషాదం చోసుకుంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా.. పెన్ గంగానదిలో పుణ్య స్నానాలు కోసం వెళ్లి ఇద్దరు (తల్లి, కొడుకు) గల్లంతయ్యారు. స్థానికుల కథనం మేరకు..లోనవెళ�