మండల కేంద్రంలో గంజా లయి విక్రయిస్తుండగా ఐదుగురు యువకులను పోలీసులు పట్టుకుని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను భీమ్గల్ సీఐ వెంకటేశ్వర్లు కమ్మర్పల్లిలో సమావేశం ఏర్పాటు చేసి వ
పట్టణంలో గంజాయి తాగుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ రమేశ్ తెలిపారు. మాదన్నపేట రోడ్డులోని ఆర్యవైశ్య శ్మశాన వాటిక వద్ద గంజాయి తాగుతున్నారనే సమాచారంతో
హాష్ ఆయిల్ ను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను చాదర్ఘాట్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి దాదాపు రూ.4లక్షలు విలువ చేసే కిలో హాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. చాదర్ఘాట్ పోలీస్స్టేషన�
డ్రగ్స్కు అలవాటు పడ్డవారు మొదట్లో ైస్టెల్ కోసం తీసుకునే వారే ఉంటున్నారు. ఆ తరువాత అప్పుడప్పుడు దానిని టేస్ట్ చేస్తూ.. నెమ్మదిగా అలవాటు చేసుకుంటున్నారు. ఇందులో కొందరు మధ్యలోనే మానుకొని బయటపడుతున్నా.. �
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను దుండిగల్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు కథనం ప్రకారం.. మల్లంపేట్లోని కత్వా చెరువు వద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో దుండిగల్ పోలీసులు ఆదివారం ర
గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లో సరఫరా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న మహిళతోపాటు కొనుగోలు చేసిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.ల�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో గంజాయి దందా, హత్య కేసులో నిందితులుగా ఉన్న ఓ ముఠా తప్పించుకొని వచ్చి నగరంలోని ఓ హాస్టల్లో తలదాచుకున్నది. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్టు
గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని వారినుంచి 125 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్స్టేషన్ పరిధిలోని మల్లాపూర్లో చోటుచేసుకున్నది. ఉ�
కళాశాలల విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ ముఠాలు గంజాయి విక్రయాలకు తెరతీస్తున్నాయి. ఇందుకు హైటెక్ పద్ధతులను అనుసరిస్తున్నాయి. యువతకు మత్తెక్కించేందుకు అత్యంత నాణ్యమైన హై గ్రేడ్ గంజాయిని విదేశాల నుంచ