రంగారెడ్డిజిల్లాలో అతిపురాతనమైన రాచకాల్వ క్రమంగా కబ్జాదారుల చెరలో చిక్కుకుని విలవిలలాడుతున్నది. నైజాం కాలంలో 1872లో వర్షపునీరు వృథా కాకుండా గొలుసుకట్టు చెరువులను నింపడంతో పాటు ఇబ్రహీంపట్నం పెద్దచెరువ�
ఇబ్రహీంపట్నంలో ప్రగతి పనులు పరుగులు పెడుతున్నాయి. అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలకు పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తున్నది. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రత్యేక చొరువతో నియోజకవర్
పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. భువనగిరి పట్టణంలోని పెద్ద చెరువు కట్ట సమీప
సీఎం కేసీఆర్ పట్టుదల, వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి సహకారం, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి చొరవతో కృష్ణా జలాలను ఎత్తిపోసి అడ్డాకుల బీడు భూముల్లో పారించడంతో ఆ గ్రామ ప్రజల 70 ఏండ్ల జల కల నెరవేరి�
ఇబ్రహీంపట్నంరూరల్, ఆగష్టు 10 : 20ఏండ్ల తర్వాత ఇబ్రహీంపట్నం పెద్దచెరువు నిండుకుండలా మారిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి బుధవారం పెద్ద చెరువును సందర్శించారు. నీరు 30అడుగుల పైనే చేరుకో
చెరువు జలకళతో రైతుల్లో ఆనందం బీబీపేట్ : రెండున్నర దశాబ్దాల తరువాత ఏడు గ్రామాల ఆయకట్టుకు నీరందించే చెరువు ప్రసుత్త భారీవర్షాలతో జలకళను సంతరించుకున్నది. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం పెద్ద చెరువు న�
బొంరాస్పేట : కురుస్తున్న భారీ వర్షాలకు బొంరాస్పేట పెద్ద చెరువు పూర్తిగా నిండి బుధవారం నుంచి అలుగు పారుతున్నది. వరుసగా రెండో ఏడాది కూడా చెరువు నిండి అలుగు పారడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ఏ�