తనకు అతీత శక్తులున్నాయని నమ్మించిన ఓ కేటుగాడు వనపర్తి జిల్లా పెబ్బేరులోని దంపతుల నుంచి రూ.3.50 కోట్లు దండుకొని ముఖం చాటేశాడు. వివరాల్లోకి వెళ్తే.. పెబ్బేరులో వెంకటేశ్, పద్మ దంపతులు భాగ్యలక్ష్మి హోటల్ను న�
మూఢ నమ్మకాల ము సుగులో ఓ కుటుంబాన్ని నిండా ముంచేశారు కేటుగాళ్లు. అమాయకత్వం, అత్యాశను ఆసరా చేసుకొ న్న మోసగాడు రూ.3.50 కోట్లు దండుకొని ముఖం చాటేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వనపర్తి జిల్లా పెబ్బే�
వనపర్తి జిల్లా పెబ్బేరులోని రైస్మిల్లులో మర ఆడించేందుకు ప్రభుత్వం సరఫరా చేసిన కస్టమ్ మిల్లుడ్ రైస్ (సీఎమ్మార్) మాయమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
వనపర్తి జిల్లా పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. ఐదు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాంలో పౌరసరఫరాల శాఖ 1,280 లక్షల గన్నీ బస్తాలను నిల్వ ఉంచగా.. మొదట వాటిక�